వరద బాధితులకు అండగా.. NTR రూ.కోటి విరాళం | పవన్ Vs బాలయ్య ఇద్దరిలో ఎవరు GOAT.?
వార్తలు సినిమా

వరద బాధితులకు అండగా.. NTR రూ.కోటి విరాళం | పవన్ Vs బాలయ్య ఇద్దరిలో ఎవరు GOAT.?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి మనసు చాటుకున్నారు. వరదలతో అతలాకుతలం అవుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి విరాళం ప్రకటించారు. వరద బాధితులకు అండగా ఈ సాయం చేశారు. ఇక యంగ్ టైగర్ ఒక్కడే కాదు.. సిద్దు జొన్నలగడ్డ, బన్నీ వాసు, విశ్వక్ సేన్, త్రివిక్రమ్‌, నాగ వంశీ,…

ముఖ్యమంత్రి సహాయనిధి స్కామ్‌లో వెలుగులోకి సంచలనాలు.. ఇద్దరు అరెస్ట్..!
తెలంగాణ వార్తలు

ముఖ్యమంత్రి సహాయనిధి స్కామ్‌లో వెలుగులోకి సంచలనాలు.. ఇద్దరు అరెస్ట్..!

ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) స్కామ్‌లో ప్రభుత్వ నిధులను స్వాహా చేసేందుకు నకిలీ మెడికల్ బిల్లులు సమర్పించిన ఇద్దరు వ్యక్తులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల నుంచి సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తుల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు అందాయి. దీంతో ఆగస్టు 23న ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.…

భారీవర్షాలకు కళ్ళ ముందే కుప్పకూలిన పాత భవనం.. రెప్పపాటులో తప్పిన ముప్పు!
తెలంగాణ వార్తలు

భారీవర్షాలకు కళ్ళ ముందే కుప్పకూలిన పాత భవనం.. రెప్పపాటులో తప్పిన ముప్పు!

ఎడతెరిపి లేకుండా దంచి కొట్టిన వర్షాలు తెలంగాణను పూర్తిగా ముంచేశాయి. ఈ వర్షాలు సృష్టించిన విపత్తు నుంచి కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వరకు ఉతికి ఆరేస్తున్నాయి. ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లా భవానీ పేట గ్రామంలో భారీ వర్షాలకు ఓ ఇల్లు కుప్పకూలింది.…

ఆదమరిచి ఉన్న బెజవాడ మీద జల సర్పం.. అలసత్వమే కొంప ముంచిందా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆదమరిచి ఉన్న బెజవాడ మీద జల సర్పం.. అలసత్వమే కొంప ముంచిందా?

చూడడానికి పెద్ద సైజు మురికి కాలువలా ఉంటుంది. ఏదో డ్రైనేజీలే అనుకుంటే.. కాలువలో కాలేసినట్లే! అదే బుడమేరు. ఇప్పుడు విజయవాడ ఊరును.. ఏరుగా మార్చేసి కన్నీరు పెట్టేలా చేసింది. సగం విజయవాడను ముంచెత్తింది. బెజవాడకు ఏంటీ బుడమేరు శాపం? శనివారం సాయంత్రం అసలేం జరిగింది? అధికారుల అలసత్వమే కొంప…

శ్రీశైలం రైట్ పవర్ హౌస్ లో భారీ పేలుడు శబ్దం.. నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీశైలం రైట్ పవర్ హౌస్ లో భారీ పేలుడు శబ్దం.. నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటుచేసుకుంది. పవర్ హౌస్ లో భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సాంకేతిక లోపం తలెత్తడంతో 7వ నంబర్ యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. 7వ నంబర్ జనరేటర్…

ఎలోన్‌ మస్క్‌కు గట్టి దెబ్బ.. ట్విట్టర్‌ నిషేధం.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
బిజినెస్ వార్తలు

ఎలోన్‌ మస్క్‌కు గట్టి దెబ్బ.. ట్విట్టర్‌ నిషేధం.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

ఎలాన్‌ మస్క్‌కు కష్టాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ట్విట్టర్‌ విషయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఇంకా పూర్తిగా తప్పడం లేదు. గతంలో ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ విషయంలో ఎన్నో చిక్కులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. తాజాగా ఎక్స్‌ (ట్విట్టర్‌)ను నిషేధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. అయితే…

రుఓటీటీలోకి సరిపోదా శనివారం.. స్ట్రీమింగ్ అయ్యేది అప్పటినుంచేనా..?
వార్తలు సినిమా

రుఓటీటీలోకి సరిపోదా శనివారం.. స్ట్రీమింగ్ అయ్యేది అప్పటినుంచేనా..?

గతంలో వివేక్ ఆత్రేయ నాని కాంబినేషన్ లో అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఇప్పుడు సరిపోదా శనివారం అనే సినిమా చేశారు. సరిపోదా శనివారం ఆగస్టు 29 న థియేటర్ లో రిలీజై హిట్…

పుట్టినరోజు వేడుకలకు హాజరైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. స్విమ్మింగ్ పూల్‌లో విగతజీవిగా..!
తెలంగాణ వార్తలు

పుట్టినరోజు వేడుకలకు హాజరైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. స్విమ్మింగ్ పూల్‌లో విగతజీవిగా..!

బర్త్‌డే పార్టీ హాజరైన అజయ్ అనే ఐటీ ఉద్యోగి స్విమ్మింగ్ పూల్‌లో పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటనకు సంంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ శివారు పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ…

వ‌ర‌ద బాధితుల‌కు అండగా నిలిచిన తెలంగాణ ఉద్యోగులు.. విరాళంగా ఒక రోజు వేత‌నం..!
తెలంగాణ వార్తలు

వ‌ర‌ద బాధితుల‌కు అండగా నిలిచిన తెలంగాణ ఉద్యోగులు.. విరాళంగా ఒక రోజు వేత‌నం..!

భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా మున్నేరు వారు ఉపొంగి, ఖమ్మం నగరం దిగ్బంధంలో చిక్కుకుంది.…

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. స్వామిని దర్శించుకుంటే చాలు.. భక్తులకు అడిగినన్నీ లడ్డూలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. స్వామిని దర్శించుకుంటే చాలు.. భక్తులకు అడిగినన్నీ లడ్డూలు

తిరుమల శ్రీవారి లడ్డూ జారీలో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. పవిత్రమైన లడ్డు ప్రసాదం భక్తుడికే అందేలా చర్యలు తీసుకుంది. ఆధార్ లింక్‌తో దుర్వినియోగం కాకుండా లడ్డుల పంపిణీలో మార్పులు తీసుకొచ్చింది. దర్శనం చేసుకునే భక్తుడు సంతృప్తి చెందేలా లడ్డూలను విక్రయిస్తున్న టీటీడీ దళారీల…