గట్టిగా కోరుకున్నా కాబట్టే.. జరిగిపోయింది.! జాన్వీ కపూర్‌ పై తారక్ కామెంట్స్.
వార్తలు సినిమా

గట్టిగా కోరుకున్నా కాబట్టే.. జరిగిపోయింది.! జాన్వీ కపూర్‌ పై తారక్ కామెంట్స్.

ఎప్పుడైనా ఎవరికైనా గైడెన్స్ చాలా ముఖ్యం. మన ముందు రెండు దారులున్నప్పుడు, ఏ దారిని సెలక్ట్ చేసుకోవాలోననే తికమక కనిపించినప్పుడు, రెండిటిలో ఒకదాన్ని చూజ్‌ చేసుకోమని సలహా చెప్పేవాళ్లు కావాలి. తన జీవితంలో అలాంటి రోల్‌ పోషించింది కరణ్‌ జోహారేనని అన్నారు జాన్వీ కపూర్‌. ఇంతకీ ఆమెకు కరణ్‌…

ఆ రోజు నుంచే కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు.. గుడ్ న్యూస్‌ చెప్పిన సీఎం
తెలంగాణ వార్తలు

ఆ రోజు నుంచే కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు.. గుడ్ న్యూస్‌ చెప్పిన సీఎం

ఇందులో భాగంగానే తాజాగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి కీలక వివరాలను వెల్లడించారు. కొత్త కార్డుల కోసం అక్టోబరు 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు తెలిపారు. రేషన్‌కార్డుల జారీకి విధివిధానాలపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్‌ రాజనర్సింహలతో కలిసి ఆయన గురువారం సమీక్ష నిర్వహించిన అనంతరం…

కెనరా బ్యాంకులో 3 వేల కొలువులు.. ఇంటర్‌ మార్కులతో ఎంపిక
తెలంగాణ వార్తలు

కెనరా బ్యాంకులో 3 వేల కొలువులు.. ఇంటర్‌ మార్కులతో ఎంపిక

బెంగళూరులోని కెనరా బ్యాంక్‌లోని హ్యూమన్ రిసోర్సెస్ విభాగం.. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు బ్రాంచుల్లో అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 21 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్‌ 4వ తేదీతో ఆన్‌లైన్‌…

ఓరి దేవుడా.! తిరుమల లడ్డూ ప్రసాదంపై పెను వివాదం.. ఆందోళనలో భక్తజనం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఓరి దేవుడా.! తిరుమల లడ్డూ ప్రసాదంపై పెను వివాదం.. ఆందోళనలో భక్తజనం

తిరుమల శ్రీవారి లడ్డూ రాజకీయ దుమారం రేపింది. లడ్డూలోని నెయ్యి వివాదాస్పదంగా మారింది. నెయ్యి నాణ్యతను ఎత్తి చూపుతున్న అధికారపక్షం, ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్న ప్రతిపక్షం తీరు భక్తకోటిని గందరగోళానికి గురి చేస్తోంది. శ్రీవారి లడ్డూ జంతువుల కొవ్వుతో తయారు చేసిందేనా.? ప్రభుత్వం దగ్గర ఇందుకు సంబంధించిన వాస్తవాల…

ప్రకాశం బ్యారేజీ దగ్గర కొనసాగుతోన్న ఆపరేషన్ .. నేడు మూడో బోటు తొలగింపు ప్రయత్నం..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రకాశం బ్యారేజీ దగ్గర కొనసాగుతోన్న ఆపరేషన్ .. నేడు మూడో బోటు తొలగింపు ప్రయత్నం..

ప్రకాశం బ్యారేజ్‌లో ఆపరేషన్ బోటు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు బోట్లను బయటకు తీసిన ఇంజనీర్లు, అధికారులు.. మిగతా రెండు బోట్ల కోసం ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఈనెల 1వ తేదీన భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67,…