ఊహకందని రేంజ్‌లో స్పిరిట్‌.. బడ్జెట్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..
వార్తలు సినిమా

ఊహకందని రేంజ్‌లో స్పిరిట్‌.. బడ్జెట్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

ఇదిలా ఉంటే వీటితో పాటు ప్రభాస్‌ నటిస్తున్న మరో చిత్రం స్పిరిట్. అర్జున్‌ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలతో నేషనల్‌ వైడ్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న సందీప్‌ వంగ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై కూడా ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కానీ ఈ…

తల్లి పాల కంటే గోవు పాలు శ్రేష్టం.. సినీ నటుడు సుమన్
తెలంగాణ వార్తలు

తల్లి పాల కంటే గోవు పాలు శ్రేష్టం.. సినీ నటుడు సుమన్

గోవు సాధు జంతువని నటుడు సుమన్‌ అన్నారు. దీనిని రక్షించుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు. ఆయుర్వేదంలో కూడా గోవుకు విశిష్టత ఉందన్నారు. హైదరాబాద్‌లోని కాచిగూడలో జరిగిన భక్తుల ఆత్మీయ సమ్మేళనంలో సినీ నటుడు సుమన్‌ పాల్గొన్నారు. బాలకృష్ణ గురుస్వామి చేపట్టనున్న కాశ్మీర్ టు కన్యాకుమారి గో పాదయాత్రకు…

తెలంగాణలో 2,050 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే
తెలంగాణ వార్తలు

తెలంగాణలో 2,050 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో వరుస జాబ్‌ నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీచేసిన ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 2,050 నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌నర్స్‌) పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్‌ జారీ…

100 రోజులు.. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్.. ఇంటింటికి కూటమి ఎమ్మెల్యేలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

100 రోజులు.. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్.. ఇంటింటికి కూటమి ఎమ్మెల్యేలు..

చంద్రబాబు 4.0 పాలన ఎలాంటి ఆర్భాటాలు లేకుండా 100 రోజులు పూర్తయింది. అపోజిషన్‌లో ఉన్నప్పుడు పవర్‌లోకి వస్తే ఏం చేస్తామో చెప్పిన చంద్రబాబు.. చెప్పిట్లుగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఈ వందరోజుల కూటమి సర్కార్ పనితీరు ఎలా ఉంది ? ఇన్ని రోజుల్లో సాధించిందేంటి ? భారీ…

మేము సిద్ధం.. చంద్రబాబు ప్రమాణానికి సిద్ధమా?.. సీఎం వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మేము సిద్ధం.. చంద్రబాబు ప్రమాణానికి సిద్ధమా?.. సీఎం వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్..

తిరుమల అంటే పవిత్రతకు మారుపేరు.. భక్తులు తిరుమల వెంకన్నను ఎంత భక్తితో కొలుస్తారో.. తిరుమల లడ్డూ, ప్రసాదాలను అంతే పవిత్రంగా భావిస్తారు. అంతటి విశిష్టత ఉన్న లడ్డూ, ప్రసాదాల తయారీలో యానిమల్ ఫాట్ వినియోగించారన్న ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కుదిపేస్తున్నాయి. ఏకంగా సీఎం చంద్రబాబు ఈ కామెంట్లు…