తుంగభద్ర డ్యామ్‌ 69 ఏళ్ల చరిత్రలో.. ఫస్ట్‌ టైమ్‌ ప్రమాదం.. ఆందోళనలో రాయలసీమ రైతులు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తుంగభద్ర డ్యామ్‌ 69 ఏళ్ల చరిత్రలో.. ఫస్ట్‌ టైమ్‌ ప్రమాదం.. ఆందోళనలో రాయలసీమ రైతులు..

సుమారు 7 దశాబ్దాల క్రితం నిర్మాణమైన తుంగభద్ర డ్యామ్…తొలిసారి ప్రమాదానికి గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా 19వ గేటు కొట్టుకుపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గేట్‌ చైన్‌లింగ్‌ తెగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అలాగే.. నీటి వృధాను…

రియాన్ పరాగ్ ఎంట్రీతో ఈ ముగ్గురి కెరీర్ ఖతం.. వన్డే జట్టు నుంచి ఔట్..
క్రీడలు వార్తలు

రియాన్ పరాగ్ ఎంట్రీతో ఈ ముగ్గురి కెరీర్ ఖతం.. వన్డే జట్టు నుంచి ఔట్..

శ్రీలంక పర్యటనకు భారత జట్టులో చోటు దక్కించుకున్న రియాన్ పరాగ్ ఆకట్టుకున్నాడు. అతను మొదట టీ20 సిరీస్‌లో ఆడాడు. ఆ తర్వాత వన్డే సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో 50 ఓవర్ల ఫార్మాట్‌లో అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు. రియాన్ తనపై చూపిన నమ్మకాన్ని సమర్థించుకున్నాడు. అతని మొదటి ODIలోనే…

అభిమాని హత్య కేసులో దర్శన్‌కు ఉచ్చు.. పోలీసులకు అందిన ఫోరెన్సిక్ రిపోర్ట్
వార్తలు సినిమా

అభిమాని హత్య కేసులో దర్శన్‌కు ఉచ్చు.. పోలీసులకు అందిన ఫోరెన్సిక్ రిపోర్ట్

అభిమాని హత్య కేసులో దర్శన్‌కు ఉచ్చు బిగుస్తోంది. ఫోరెన్సిక్ నివేదికతో ఈ కేసు దర్యాప్తు మరింత స్పీడ్‌గా సాగనుంది. ఇంటి భోజనం కోసం దర్శన్‌ హైకోర్టును ఆశ్రయించగా.. తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్, ప్రియురాలు పవిత్రగౌడ…

బంగ్లాదేశ్‌ పరిణామాలతో హైదరాబాద్‌లో హై అలర్ట్
తెలంగాణ వార్తలు

బంగ్లాదేశ్‌ పరిణామాలతో హైదరాబాద్‌లో హై అలర్ట్

బంగ్లాదేశ్‌ పరిణామాలతో అలర్ట్‌ అయ్యారు హైదరాబాద్‌ పోలీసులు. ఏ ఒక్కరూ నగరంలోకి రాకుండా నిఘా పెంచారు. ఇంతకు పోలీసులు అమలు చేస్తున్న యాక్షన్‌ ప్లాన్‌ ఏంటి..? బంగ్లా పరిణామాలతో హైదరాబాద్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు పోలీసులు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో… పెద్దఎత్తున ఆ దేశీయులు హైదరాబాద్‌కి ప్రవేశిస్తున్నారన్న సమాచారంతో…

పొలిటికల్ హీట్.. కేబినెట్ సబ్‌-కమిటీలపై రాజకీయ రగడ.. పేలుతున్న మాటల తూటాలు..
తెలంగాణ వార్తలు

పొలిటికల్ హీట్.. కేబినెట్ సబ్‌-కమిటీలపై రాజకీయ రగడ.. పేలుతున్న మాటల తూటాలు..

ప్రాబ్లమ్‌ ఏదైనా సొల్యూషన్‌ మాత్రం… కేబినెట్ సబ్‌ కమిటీలతోనే అంటోంది అధికార కాంగ్రెస్‌. కాదుకాదు… సబ్‌ కమిటీలే అసలు ప్రాబ్లమ్‌ అంటోంది బీఆర్ఎస్. దీంతో తెలంగాణలో రాజకీయం నెక్ట్స్‌ లెవల్‌కి చేరింది. నేతల మధ్య మాటల తూటాలతో… ఏకే 47 రేంజ్‌లో పేలుతున్నాయి. తెలంగాణ రాజకీయాలు యమారంజుగా మారాయి.…

ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్‌.. పది గంటల్లోనే ఆచూకీ లభ్యం.. అసలేం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్‌.. పది గంటల్లోనే ఆచూకీ లభ్యం.. అసలేం జరిగిందంటే..

తూర్పుగోదావరి జిల్లాలో ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్‌.. కానీ.. ఇప్పుడు తల్లి ఫిర్యాదుతో పది గంటల్లోనే ఆచూకీ లభ్యమైంది. ఇంతకీ.. చిన్నారి మిస్సింగ్‌ వెనకున్న మిస్టరీ ఏంటి?… పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకోండి.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పుగోనగూడెంలో చిన్నారి మిస్సింగ్‌ మిస్టరీ ఆలస్యంగా వెలుగులోకి…

తిరుచానూరు ఆలయంలో ఈ నెల 16న వరలక్ష్మీవ్రతం.. అమ్మవారి ఆర్జిత సేవలు రద్దు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుచానూరు ఆలయంలో ఈ నెల 16న వరలక్ష్మీవ్రతం.. అమ్మవారి ఆర్జిత సేవలు రద్దు..

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఆర్జితసేవలైన అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు…

గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?
బిజినెస్ వార్తలు

గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు కూడా గోల్డ్ బాటలో పయణిస్తున్నాయి. గత రెండు రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ. 1210 మేరకు తగ్గింది. మరి లేట్ ఎందుకు అసలే పెళ్లిళ్ల సీజన్ ఇది.. భలే మాంచి రోజు.. బంగారం కొనేయండి మరి.! అంతర్జాతీయ మార్కెట్‌లో…

బెల్లి డాన్స్‌తో అదరగొట్టిన గురు బ్యూటీ.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే
వార్తలు సినిమా

బెల్లి డాన్స్‌తో అదరగొట్టిన గురు బ్యూటీ.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే

తమిళ్ లో మాత్రం సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రితిక సింగ్ నటి మాత్రమే కాదు మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి కూడా.. ఈ అమ్మడు తమిళ్ లో నటించిన ఓ మై కడవులే సినిమా భారీ హిట్ అందుకుంది. గురు సినిమా తర్వాత తెలుగులో నీవెవరో అనే సినిమా…

అడవిలో చెట్లను నరికేస్తారా..? 200 మెుక్కలు నాటండి..’ హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ వార్తలు

అడవిలో చెట్లను నరికేస్తారా..? 200 మెుక్కలు నాటండి..’ హైకోర్టు సంచలన తీర్పు

అటవీ భూములు ఆక్రమించే ఉద్దేశంతో చెట్లు నరికిన ఓ వ్యక్తికి తెలంగాణ హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. నిందితులు చదును చేసిన అటవీ భూభాగంలోనే మళ్లీ అడవిని సృష్టించాలని తీర్పునిచ్చింది. పచ్చదనం కోసం 200 మొక్కలు నాటాలని ఆదేశించింది.ప్రధానాంశాలు:అటవీ భూమిని నరికేసిన వ్యక్తితెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు200 మెుక్కలు…