మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
బిజినెస్ వార్తలు

మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?

మళ్లీ బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు భారీగానే పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌ తర్వాత ఒక్కసారిగి పడిపోయిన బంగారం ధరలు.. మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. ఆగస్టు 13, 2024 మంగళవారం నాడు బంగారం ధర పెరిగింది. 24, 22 క్యారెట్ల బంగారం…

రాయన్ టీమ్‌కు ధనుష్ స్పెషల్ పార్టీ.. వైరల్ అవుతోన్న వీడియో
వార్తలు సినిమా

రాయన్ టీమ్‌కు ధనుష్ స్పెషల్ పార్టీ.. వైరల్ అవుతోన్న వీడియో

తుషార విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్జే సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి నటించారు. నార్త్ చెన్నై కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాలో ధనుష్ ఇప్పటి వరకు ఏ సినిమాలో చేయనటువంటి లుక్ తో నటించాడు. ధనుష్‌కి ఇది 50వ సినిమా. ఈ…

టూరిజం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి.. ఆ జిల్లాపై స్పెషల్ ఫోకస్..
తెలంగాణ వార్తలు

టూరిజం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి.. ఆ జిల్లాపై స్పెషల్ ఫోకస్..

టూరిజం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఖమ్మం జిల్లాలో పర్యాటకం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తోంది. టూరిజం ప్రమోషన్‌లో భాగంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రులు, డిప్యూటీ సీఎం. టూరిజం అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. టూరిజం అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం…

అమరావతిలో వరల్డ్ బ్యాంక్ టీం.. ఆ అంశంపైనే సీఎం చంద్రబాబుతో కీలక భేటి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరావతిలో వరల్డ్ బ్యాంక్ టీం.. ఆ అంశంపైనే సీఎం చంద్రబాబుతో కీలక భేటి

ఏపీ సీఎం చంద్రబాబుతో వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధుల బృందం భేటీ అయింది. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించారు. మూడు రోజుల టూర్‌లో భాగంగా అమరావతిలో పర్యటిస్తోన్న వరల్డ్‌ బ్యాంక్‌ టీమ్‌.. తొలి రెండు రోజుల్లో అమరావతి నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. రాజధాని అమరావతి అభివృద్ధికి వేగంగా…

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో ట్విస్ట్.. మాజీమంత్రి జోగి రమేష్‌ కుమారుడు అరెస్ట్‌
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో ట్విస్ట్.. మాజీమంత్రి జోగి రమేష్‌ కుమారుడు అరెస్ట్‌

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక నిందితుడుగా గుర్తించిన ఏసీబీ అధికారులు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్‌ భూముల…

నో కాంప్రమైజ్ అంటున్న రవితేజ, రామ్.. ఆగస్ట్ 15కు గట్టిగ ప్లాన్ చేసిన హీరోలు
వార్తలు సినిమా

నో కాంప్రమైజ్ అంటున్న రవితేజ, రామ్.. ఆగస్ట్ 15కు గట్టిగ ప్లాన్ చేసిన హీరోలు

ఈ రోజుల్లో వీలైనంత వరకు సినిమాల రన్ టైమ్ తక్కువగా ఉండేలాగే ప్లాన్ చేసుకుంటున్నారు దర్శకులు. నిడివి కాస్త ఎక్కువున్నా ఆడియన్స్‌కు ఎక్కడ బోర్ కొట్టేస్తుందో అని వాళ్ల భయం. కానీ ఆగస్ట్ 15కి రాబోయే సినిమాల విషయంలో మాత్రం దర్శక నిర్మాతల ప్లాన్స్ మరోలా ఉన్నాయి. ఒక్కటి…

నాగ చైతన్య, శోభిత కూడా విడిపోతారు.. వేణు స్వామికి నాగ చైతన్య అదిరిపోయే కౌంటర్
వార్తలు సినిమా

నాగ చైతన్య, శోభిత కూడా విడిపోతారు.. వేణు స్వామికి నాగ చైతన్య అదిరిపోయే కౌంటర్

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సినిమాలతో పాటు డిజిటల్ వరల్డ్ లోకి కూడా అడుగుపెట్టాడు. దూత అనే వెబ్ సిరీస్ లో నటించాడు చై. ఇక ఇప్పుడు తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే నాగ చైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.…

యాదగిరిగుట్టలో మరిన్ని మార్పులకు ప్రభుత్వం సిద్ధం..!
తెలంగాణ వార్తలు

యాదగిరిగుట్టలో మరిన్ని మార్పులకు ప్రభుత్వం సిద్ధం..!

మహిమాన్విత పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని యాదగిరిగుట్టగా పిలవాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం… స్వామివారి సన్నిధిలో పాత ఆచారాలను అమలు చేయబోతోందా…? ఇప్పటికే ఆలయంలో పలు మార్పులు చేసిన రేవంత్‌ సర్కార్…? ఇంకేమైనా మార్పులు చేయాలని చూస్తోందా…? అసలు యాదగిరిగుట్టపై ప్రభుత్వ ఆలోచనేంటి…? తెలంగాణ ప్రజల…

శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయంలో కుంకుమార్చన మహాయజ్ఞం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు
తెలంగాణ వార్తలు

శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయంలో కుంకుమార్చన మహాయజ్ఞం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

స్వామి అభిషేక బ్రహ్మచారి.. దేశం పురోగతి, ప్రపంచంలో శాంతి స్థాపన కోసం తల్లి లలితాను ప్రార్థించారు. అయోధ్యలో శ్రీరాముడి మహా మందిరాన్ని చూడడం ప్రతి సనాతనీ గర్వించదగ్గ తరుణమని అన్నారు. మహాయజ్ఞంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక…

విశాఖ తీరంలో పొలిటికల్ ఫైట్‌.. వైసీపీ నుంచి బరిలోకి బొత్స.. నేటు కూటమి అభ్యర్థిపై క్లారిటీ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖ తీరంలో పొలిటికల్ ఫైట్‌.. వైసీపీ నుంచి బరిలోకి బొత్స.. నేటు కూటమి అభ్యర్థిపై క్లారిటీ..

విశాఖ తీరంలో మరో పొలిటికల్ ఫైట్‌కు తెరలేస్తుందా ? ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్లాన్ చేస్తున్న వైసీపీకి విజయం దక్కుతుందా ? జనసేన ఎమ్మెల్యే చెప్పినట్టు వైసీపీకి బిగ్ షాక్ తప్పదా ?.. ఏపీ రాజకీయవర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ…