ఏపీ రైతులకు శుభవార్త.. మళ్లీ ఆ పథకం అమలు, ఐడియా అదిరింది
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ రైతులకు శుభవార్త.. మళ్లీ ఆ పథకం అమలు, ఐడియా అదిరింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం మరోసారి కీలక పథకాన్ని అమలుకు సిద్ధమైంది. గతంలో అమలు చేసిన సూక్ష్మసేద్య పథకాన్ని తీసుకొస్తోంది. ప్రధానాంశాలు: ఏపీలో రైతులకు ప్రభుత్వం శుభవార్తమళ్లీ డ్రిప్ ఇరిగేషన్ పథకం అమలుఈ ఏడాది 7.5 లక్షల ఎకరాలకు పెంపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. అన్నదాతల…

నిద్రలోనే తెల్లారిన బతుకులు.. మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిద్రలోనే తెల్లారిన బతుకులు.. మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం

నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో విషాదం జరిగింది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. వీరంతా ఇంట్లో నిద్రిస్తుండగా గురువారం అర్ధరాత్రి మట్టి మిద్దె కూలినట్లు స్థానికులు చెబుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక…

రెండే రెండు యాలకులు పరగడుపున తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ మార్పును అస్సలు నమ్మలేరు..
లైఫ్ స్టైల్ వార్తలు

రెండే రెండు యాలకులు పరగడుపున తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ మార్పును అస్సలు నమ్మలేరు..

భారతీయ సుగంధ ద్రవ్యాలలో ఏలకులు ఒకటి.. యాలకులలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. సుగంధ రుచికి పేరుగాంచిన ఏలుకలు.. మీ ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.. ప్రత్యేకించి, మీరు రోజూ రెండు ఏలకులను ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తీసుకుంటే ..…

క్యాన్సర్‌తో పోరాడి ఓడిన భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్.. చికిత్స పొందుతూ మృతి.. ప్రధాని మోడీ సంతాపం..
క్రీడలు వార్తలు

క్యాన్సర్‌తో పోరాడి ఓడిన భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్.. చికిత్స పొందుతూ మృతి.. ప్రధాని మోడీ సంతాపం..

క్యాన్సర్ కు లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న అన్షుమాన్ ఇటీవలే భారత దేశానికి తిరిగి వచ్చారు. అయితే గైక్వాడ్ వడోదరలో క్యాన్సర్ చికిత్స పొందుతున్న సమయంలో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆదుకోవాలంటూ బీసీసీఐకి సూచించారు. వెంటనే స్పందించిన బీసీసీఐ…

మృణాలా మజాకా.. ఈ అమ్మడి పీట్లు చూస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే
వార్తలు సినిమా

మృణాలా మజాకా.. ఈ అమ్మడి పీట్లు చూస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే

తొలి తెలుగు సినిమాతోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. సీతారామం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ డబుల్ అయ్యింది. ఆతర్వాత నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో మెరిసింది. ఈ సినిమాకూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ మూవీలో మృణాల్…

అభయహస్తం.. పార్టీ మారిన ఎమ్మల్యేలతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. అందుకేనా..?
తెలంగాణ వార్తలు

అభయహస్తం.. పార్టీ మారిన ఎమ్మల్యేలతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. అందుకేనా..?

సీఎం రేవంత్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన శాసనసభ్యులతో భేటీ అయ్యారు. బాన్సువాడ ఎమ్మల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో మూడు గంటల పాటు ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్‌లో ఉంటే ఫ్యూచర్‌ బ్రైట్‌గా ఉంటుందని వారికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో పార్టీ…

GHMC పరిధి పెంపు.. 7 మున్సిపాలిటీలు, 20 కార్పొరేషన్లు విలీనం.. అసెంబ్లీలో చర్చ
తెలంగాణ వార్తలు

GHMC పరిధి పెంపు.. 7 మున్సిపాలిటీలు, 20 కార్పొరేషన్లు విలీనం.. అసెంబ్లీలో చర్చ

హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధి త్వరలో పెరగనుంది. కొత్తగా ఏడు కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను గ్రేటర్ పరిధిలో కలిపేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనానికి సంబంధించి రేపు (ఆగస్టు 2) అసెంబ్లీ హైదరాబాద్ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు…

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్.. మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఈ డాక్యుమెంట్లు రెడీ చేస్కోండి!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్.. మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఈ డాక్యుమెంట్లు రెడీ చేస్కోండి!

ఏపీలో సూపర్ సిక్స్ కింద ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పథకాలవారీగా విధివిధానాలు, మార్గ దర్శకాలు ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు తీపికబురుఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంఈ పథకంపై కసరత్తు చేస్తోన్నప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు…

తిరుపతి జిల్లావాసులకు పోలీసుల హెచ్చరిక.. ఆ తప్పు చేస్తే భారీగా జరిమానా!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుపతి జిల్లావాసులకు పోలీసుల హెచ్చరిక.. ఆ తప్పు చేస్తే భారీగా జరిమానా!

ఏపీలో పోలీసులు కొత్త చట్టాల ప్రకారం ట్రాఫిక్ నిబంధనల్ని అమలు చేస్తోంది. కొన్ని నిబంధనలు మారగా.. భారీగా జరిమానాలు విధిస్తా తిరుపతి జిల్లావాసుల్ని పోలీసులు హెచ్చరించారు. నేటి నుంచి బైక్‌లు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ నిర్ణయం అమలుకు పోలీసులు…