IND vs SL: 27 ఏళ్ల టీమిండియా ప్రస్థానానికి బీటలు.. చరిత్ర సృష్టించనున్న ఆతిథ్య జట్టు
క్రీడలు వార్తలు

IND vs SL: 27 ఏళ్ల టీమిండియా ప్రస్థానానికి బీటలు.. చరిత్ర సృష్టించనున్న ఆతిథ్య జట్టు

భారత్‌తో టీ20 సిరీస్‌ను 3-0తో కోల్పోయిన తర్వాత, వన్డే సిరీస్‌లో శ్రీలంక జట్టు (SL vs IND) నుంచి అద్భుతమైన ప్రదర్శన కనిపిస్తోంది. ఆతిథ్య జట్టు తన అద్భుత ప్రదర్శనతో తొలి వన్డేను టై చేసింది. ఆ తర్వాత రెండో వన్డేలో మెన్ ఇన్ బ్లూపై 32 పరుగుల…

ఎన్టీఆర్ సినిమాకు మరో పవర్ ఫుల్ టైటిల్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..
వార్తలు సినిమా

ఎన్టీఆర్ సినిమాకు మరో పవర్ ఫుల్ టైటిల్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..

ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ , సాంగ్స్ సినిమా పై…

వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన
తెలంగాణ వార్తలు

వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర జార్ఖండ్‌ పరిసర ప్రాంతాలను ఆనుకొని బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయవ్యదిశగా కదులుతోందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రానున్న నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.…

అమెరికాలో సీఎం రేవంత్ అండ్ టీమ్ బిజీబిజీ.. పెట్టుబడులే లక్ష్యంగా సీఈఓలతో కీలక భేటీలు
తెలంగాణ వార్తలు

అమెరికాలో సీఎం రేవంత్ అండ్ టీమ్ బిజీబిజీ.. పెట్టుబడులే లక్ష్యంగా సీఈఓలతో కీలక భేటీలు

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్‌ టీమ్‌ వేట కొనసాగుతోంది. బ్రేక్‌ఫాస్ట్‌ భేటీలు, లంచ్‌ మీటింగ్‌లతో అమెరికాలో బిజీబిజీగా గడుపుతోంది. మూడవ రోజు పర్యటనలో రోజంతా పెట్టుబడులు, ఒప్పందాలపైనే ఫోకస్‌ పెట్టగా.. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్‌ టీమ్‌ వేట కొనసాగుతోంది. బ్రేక్‌ఫాస్ట్‌ భేటీలు,…

నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..

ఎగువన కురుస్తున్న వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో నాగార్జున సాగర్‌కు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో సాగర్ నిండుతోంది. 24 గంటల్లో 30 టీఎంసీల వరద సాగర్‌లోకి వచ్చి చేరింది. వరద ఇలాగే కొనసాగితే…

శ్రీకాళహస్తి దేవాలయం రాహుకేతు పూజలో ఆది అమావాస్య రోజున సరికొత్త రికార్డు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీకాళహస్తి దేవాలయం రాహుకేతు పూజలో ఆది అమావాస్య రోజున సరికొత్త రికార్డు

కాళ హస్తీశ్వర స్వామి ఆలయానికి హిందూ పురాణాలలో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. శివుడు, జ్ఞాన ప్రసూనాంబికలు రాహు కేతులుగా వెలిసినట్లు నమ్మకం. దీంతో రాహు, కేతు దోష నివారణ పూజకు ప్రసిద్ది చెందింది. దీంతో జాతకాంలో రాహు కేతు దోష నివారణ కోసం భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడ…

అమితాబ్.. ఐశ్వర్యను ఎప్పుడూ కోడలుగా చూడలేదు.. జయాబచ్చన్ కామెంట్స్
వార్తలు సినిమా

అమితాబ్.. ఐశ్వర్యను ఎప్పుడూ కోడలుగా చూడలేదు.. జయాబచ్చన్ కామెంట్స్

ఇటీవలే అనంత్ అంబానీ పెళ్లికి అమితాబ్ బచ్చన్ కుటుంబం ఐశ్వర్యరాయ్‌ను ఒంటరిగా వదిలిపెట్టడం రావడం పెద్ద చర్చకు దారి తీసింది. బచ్చన్ ఫ్యామిలీతో ఐశ్వర్యకు సంబంధాలు సరిగా లేవని పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్…

రైతుగా మారిన మెదక్ జిల్లా కలెక్టర్.. పొలంలో నాట్లు వేసిన కలెక్టర్ దంపతులు
తెలంగాణ వార్తలు

రైతుగా మారిన మెదక్ జిల్లా కలెక్టర్.. పొలంలో నాట్లు వేసిన కలెక్టర్ దంపతులు

మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌.. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి క్యాంప్‌ ఆఫీస్‌ను ఆనుకొని ఉన్న ఓ అనే రైతు పొలంలో నాటు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వయంగా వరి నారు పీకి.. పొలంలోకి దిగి నాట్లు వేశారు కలెక్టర్ రాహుల్‌రాజ్ దంపతులు. సాగు…

‘ప్రపంచంతోనే తెలంగాణకు పోటీ..’ అమెరికాలో సీఎం రేవంత్ టీమ్ బిజీబిజీ..
తెలంగాణ వార్తలు

‘ప్రపంచంతోనే తెలంగాణకు పోటీ..’ అమెరికాలో సీఎం రేవంత్ టీమ్ బిజీబిజీ..

రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశాల్లో పర్యటిస్తోంది. ఎనిమిది రోజులు అమెరికాలో, రెండు రోజులు దక్షిణ కొరియాలో రేవంత్ రెడ్డి అండ్ టీమ్ పర్యటించబోతోంది. ఈ పర్యటనలో పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. ఇందులో భాగంగా ఇవాళ న్యూయార్క్‌లోని పలు సంస్థల ప్రతినిధులతో…

ఏపీలో వాలంటీర్లకు మరో షాక్.. సాయంత్రం వరకు ప్రభుత్వం డెడ్‌లైన్, సంచలన ప్రకటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో వాలంటీర్లకు మరో షాక్.. సాయంత్రం వరకు ప్రభుత్వం డెడ్‌లైన్, సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది.. కీలక ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లకు సోమవారం సాయంత్రం వరకు డెడ్‌లైన్ విధించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్లు తమ క్లస్టర్ల పరిధిలోని ప్రధానాంశాలు:ఏపీలో వాలంటీర్లకు మరో షాకిచ్చారుసాయంత్రం వరకు సర్కార్ డెడ్‌లైన్వెంటనే వాటిని తొలగించాలని ఆదేశం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం…