న్యాచురల్ పవర్‌ఫుల్ టీ.. రోజూ ఓ కప్పు తాగితే పొట్ట గుట్ట మటాష్.. ఎలా తయారు చేయాలంటే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

న్యాచురల్ పవర్‌ఫుల్ టీ.. రోజూ ఓ కప్పు తాగితే పొట్ట గుట్ట మటాష్.. ఎలా తయారు చేయాలంటే..

ప్రస్తుతకాలంలో చాలామంది కొలెస్ట్రాల్ తోపాటు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.. ఒబేసిటి గుండెతోపాటు పలు అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. అయితే.. నడుము, వీపు భాగంలో పెరిగే కొవ్వు శరీర ఆకృతిని పూర్తిగా పాడుచేస్తుంది.. అటువంటి పరిస్థితిలో ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి పసుపు టీ…

రూ.210 డిపాజిట్‌తో నెలకు రూ.5 వేల పెన్షన్‌.. మోడీ సర్కార్‌ బెస్ట్‌ స్కీమ్‌
బిజినెస్ వార్తలు

రూ.210 డిపాజిట్‌తో నెలకు రూ.5 వేల పెన్షన్‌.. మోడీ సర్కార్‌ బెస్ట్‌ స్కీమ్‌

ప్రతి ఒక్కరికీ పొదుపు ముఖ్యం. ఎందుకంటే పొదుపు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ సురక్షితంగా ఉంటుంది. పొదుపు లేకుంటే నిధుల లేమి, అప్పులు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది గ్రహించిన వారంతా పొదుపు చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పింఛను అందజేస్తుంది. కానీ, స్వయం ఉపాధి…

దక్షిణాది ఇండస్ట్రీలో రిచ్చెస్ట్ హీరో.. కింగ్ నాగార్జునకు ఎన్ని వేల కోట్లు ఆస్తులున్నాయో తెలుసా?
వార్తలు సినిమా

దక్షిణాది ఇండస్ట్రీలో రిచ్చెస్ట్ హీరో.. కింగ్ నాగార్జునకు ఎన్ని వేల కోట్లు ఆస్తులున్నాయో తెలుసా?

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున గురువారం (ఆగస్టు 29) తన పుట్టినరోజును జరుపుకొంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కింగ్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్త్ఉన్నారు. ప్రస్తుతం నాగార్జున వయసు 65 ఏళ్లు. ఈ వయసులోనూ ఆయన ఎంతో హ్యాండ్సమ్ గా, చాలా ఫిట్‌గా ఉంటారు.…

5 నెలల తర్వాత బిడ్డను చూసి కేసీఆర్ తీవ్ర భావోద్వేగం.. గుండెలకు హత్తుకుని
తెలంగాణ వార్తలు

5 నెలల తర్వాత బిడ్డను చూసి కేసీఆర్ తీవ్ర భావోద్వేగం.. గుండెలకు హత్తుకుని

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌పై బయటకొచ్చిన MLC కల్వకుంట్ల కవిత.. ఎర్రవల్లిలో తన తండ్రిని కలిశారు. ఈ సందర్భంగా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. ఎర్రవెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఆయన తనయ కవిత. భర్త, కుమారుని తో కలిసి…

ఏపీలో హీటెక్కిస్తున్న వలసల రాజకీయం.. వైసీపీకి ఇద్దరు ఎంపీల గుడ్‌బై.. త్వరలోనే టీడీపీలోకి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో హీటెక్కిస్తున్న వలసల రాజకీయం.. వైసీపీకి ఇద్దరు ఎంపీల గుడ్‌బై.. త్వరలోనే టీడీపీలోకి..

రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు ఇప్పటికే రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఇద్దరు ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు లేఖలు ఇస్తారు. ఏకకాలంలో అటు పదవికి, ఇటు పార్టీకి ఇద్దరు ఎంపీల రాజీనామా చేయబోతున్నారు. ఏపీ పాలిటిక్స్‌ మళ్లీ హాట్‌టాపిక్‌గా…