సమంత ఈజ్ కంబ్యాక్.. పిక్ బాల్ గేమ్ అదరగొట్టిన సామ్.. ఆ ఎనర్జీ చూశారా..?
వార్తలు సినిమా

సమంత ఈజ్ కంబ్యాక్.. పిక్ బాల్ గేమ్ అదరగొట్టిన సామ్.. ఆ ఎనర్జీ చూశారా..?

ఇటీవలే ఓ అవార్డు ఈవెంట్లో పాల్గొన్న సామ్ న్యూలుక్ చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. మొన్నటివరకు బెడ్డు మీద నుంచి నడవలేని స్థితి నుంచి ఇప్పుడు సమంత ఆటలు ఆడుతూ అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ప్రస్తుతం సామ్ లుక్, ఫిట్ నెస్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన…

హైదరాబాద్‌కు ఇవాళ కవిత రాక.. స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌కు ఇవాళ కవిత రాక.. స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు

లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత.. తిహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. దీంతో.. గులాబీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆమె ఎప్పుడెప్పుడు హైదరాబాద్ చేరుకుంటారా అని వెయిట్ చేస్తున్నారు. ఐదున్నర నెలల జైలు జీవితం తర్వాత.. ఈరోజు హైదరాబాద్‌కు రాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ ఢిల్లీలోని…

అయ్యో దేవుడా.. సరదాగా వాగు వద్దకు వెళ్లారు.. చీరతో చేపలు పడుతుండగా..
తెలంగాణ వార్తలు

అయ్యో దేవుడా.. సరదాగా వాగు వద్దకు వెళ్లారు.. చీరతో చేపలు పడుతుండగా..

ఒకే కుటుంబం.. ముగ్గురూ అన్నదమ్ములు.. ఎంతో సంతోషంగా సరదాగా ఉండేవారు.. ఈ క్రమంలోనే.. ఊరికొచ్చిన వారు సరదాగా చేపల వేట కోసం వాగుకు వెళ్లారు.. చీరతో చేపలు పట్టడం ప్రారంభించారు.. ప్రమాదవశాత్తూ వాగులో పడి ముగ్గురూ గల్లంతయ్యారు.. విగతజీవులుగా చూసి తల్లిదండ్రులు, వారిని కట్టుకున్న వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.…

విశాఖలో అరుదైన గోధుమ నాగు హల్‌చల్‌.. షటిల్‌ కోర్టు వద్ద ప్రత్యక్షమై ఇలా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖలో అరుదైన గోధుమ నాగు హల్‌చల్‌.. షటిల్‌ కోర్టు వద్ద ప్రత్యక్షమై ఇలా..

సుమారు 6 అడుగులకు మించి ఉన్న ఈ నాగును చూసిన స్థానికులు, షటిల్ క్రీడాకారులు భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ చాకచక్యంగా పామును బంధించారు. కన్నంలోకి బయటపడ్డ నాగు.. తొలుత అతన్ని ముప్పు తిప్పలు పెట్టింది.…

సంచలన నిర్ణయం.. వారికి చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సంచలన నిర్ణయం.. వారికి చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్..

చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పింది. మేనిఫెస్టో హామీల మేరకు అర్చకుల వేతనాన్నిరూ.15 వేలకు పెంచింది. ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ ఆదేశాలిచ్చారు. చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పింది.…