జబర్దస్త్ తన్మయి తండ్రి కన్నుమూత.. పాడే మోసి అంత్యక్రియలు నిర్వహించిన నటి.. వీడియో వైరల్
వార్తలు సినిమా

జబర్దస్త్ తన్మయి తండ్రి కన్నుమూత.. పాడే మోసి అంత్యక్రియలు నిర్వహించిన నటి.. వీడియో వైరల్

చిన్నప్పటి నుంచి చేయి పట్టి నడిపించిన తన తండ్రి కన్నుమూయడంతో కన్నీరు మున్నీరవుతోంది. తన తండ్రి చనిపోయాడంటూ తన్మయి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇందులో తండ్రి పాడే మోస్తు కన్నీరుమున్నీరైంది తన్మయి. అలాగే ఉబికి వస్తోన్న దుఃఖాన్ని ఆపుకొంటూ తండ్రికి…

అర్ధరాత్రి కారులో వస్తారు.. సైలెంట్‌గా పనికానిస్తారు.. డ్యామిట్, అప్పుడే కథ అడ్డం తిరిగింది
తెలంగాణ వార్తలు

అర్ధరాత్రి కారులో వస్తారు.. సైలెంట్‌గా పనికానిస్తారు.. డ్యామిట్, అప్పుడే కథ అడ్డం తిరిగింది

దొంగలంటే ఇళ్లలోనూ, దుకాణాల్లోనూ, బ్యాంకులలోను, దేవాలయాల్లోనూ చోరీలకు పాల్పడటం మనం చాలాసార్లు చూసుంటాం.. కానీ వీరి కథ మాత్రం వేరు.. మంచిగా రెడీ అవుతారు.. దర్జాగా కారులో తిరుగుతుంటారు.. కానీ.. చేసే పని మాత్రం దొంగతనం.. అదికూడా మేక, గొర్రెపోతులను ఎత్తుకుపోతుంటారు.. అలా మేకపోతులను ఎత్తుకుపోతూ దొంగల ముఠా…

అసలేంటీ ‘హైడ్రా’, ఏం చేస్తుంది.? దీని లక్ష్యం ఏంటి.?
తెలంగాణ వార్తలు

అసలేంటీ ‘హైడ్రా’, ఏం చేస్తుంది.? దీని లక్ష్యం ఏంటి.?

హైడ్రా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తోంది. దూసుకొస్తున్న బూల్డోజర్లు, నేల మట్టమవుతోన్న భవనాలు పేపర్లలో, టీవీల్లో ఇప్పుడివే వార్తలు. తాజాగా నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ కూల్చివేతతో ఈ అంశం…

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. ఇక్కడ నేరుగా దరఖాస్తు చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. ఇక్కడ నేరుగా దరఖాస్తు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డీఎస్సీ నోటికేషన్‌ త్వరలో వెలువడనున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు నిర్వహణలో 2024-25 విద్యా సంవత్సరానికి పేద అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్టు ఓ ప్రకటన వెలువరించింది. ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పోటీ పడే వారు దరఖాస్తు…

పూజలు చేయడం లేదని అలిగి వెళ్ళిపోయిన కన్నయ్య.. ఈ మహిమత్వ ఆలయం ఎక్కడ ఉందంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పూజలు చేయడం లేదని అలిగి వెళ్ళిపోయిన కన్నయ్య.. ఈ మహిమత్వ ఆలయం ఎక్కడ ఉందంటే..

ఆ ఆలయంలో పూజలకు నోచుకోకపోవడంతో ఆ గ్రామం నుండి కృష్ణుడు అలిగి వెళ్లిపోయాడట.. వెళ్తూ వెళ్తూ ఆలయ గుడి ముఖ ద్వారాన్ని కాలితో తన్ని వెళ్లాడట… కృష్ణుడు వెళ్లిపోయిన నాటినుంచి గ్రామంలో కరువు కాటకాలు తాండవించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారట.. ఇంతకీ ఆ కృష్ణుడు అలిగిపోయిన కథ…