స్మార్ట్‌ ఫోన్‌ వాడేవారికి హెచ్చరిక.. ముంచుకొస్తున్న వృద్ధాప్యం ముప్పు !!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

స్మార్ట్‌ ఫోన్‌ వాడేవారికి హెచ్చరిక.. ముంచుకొస్తున్న వృద్ధాప్యం ముప్పు !!

ప్రస్తుత కాలంలో మొబైల్‌, కంప్యూటర్‌, ల్యాపట్యాప్‌ వాడకం తప్పనిసరి అయపోయింది. అయితే వీటిని ఎక్కువగా వినియోగించడం వలన చర్మవ్యాధులు, వృద్ధాప్యం త్వరగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మొబైల్ ఎక్కువగా వాడేవారిలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. దాదాపు రోజంతా మొబైల్ ఫోన్ వాడేవారి కళ్ళు మాత్రమే కాదు,…

అలిపిరి నడకమార్గంలో సామాన్యుడిలా టాలీవుడ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?
వార్తలు సినిమా

అలిపిరి నడకమార్గంలో సామాన్యుడిలా టాలీవుడ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?

తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు తిరుమల కొండకు వస్తుంటారు. అందుకు సినిమా సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. తాజాగా ఓ టాలీవుడ్ హీరో కూడా అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు..అలిపిరి నడకమార్గంలో సామాన్యుడిలా టాలీవుడ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..? తిరుమల వెంకన్న…

జీవనం కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు.. ఎడారిలో చిక్కుకుని 4 రోజులు తిండి, నీరు లేక తెలంగాణ వాసి మృతి
తెలంగాణ వార్తలు

జీవనం కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు.. ఎడారిలో చిక్కుకుని 4 రోజులు తిండి, నీరు లేక తెలంగాణ వాసి మృతి

సౌదీ అరేబియాలో ఎండ తీవ్ర చాలా అధికంగా ఉంది. తాజాగా ఉష్ణోగ్రత కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. భారతదేశంలోని తెలంగాణా నివాసి అయిన ఓ వ్యక్తీ సౌదీ అరేబియాలోని దక్షిణ ఎడారిలో తప్పిపోయాడు. దీనిని ఖాళీ క్వార్టర్ లేదా అరబిక్‌లో రబ్ అల్-ఖాలీ అని పిలుస్తారు. ఇది భూమిపై…

హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేస్తున్న హైడ్రా..
తెలంగాణ వార్తలు

హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేస్తున్న హైడ్రా..

ఈ రోజు నాగార్జునకు సంబంధించిన N కన్వెన్షన్‌ను కూల్చివేస్తుంది HYDRA.. పోలీసులు బందోబస్తు మధ్యలో కూల్చివేతలు చేపట్టారు అధికారులు. తిమ్మిడి కుంటకు సంబందించిన బఫర్‌లో N కన్వెన్షన్ నిర్మాణాలను చేపట్టారు అని అనేక ఫిర్యాదులు రావడంతో కూల్చివేతలు జరుపుతున్నారు అధికారులు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా.. చెరువులు,…

అయ్యో దేవుడా.. శ్రీవారి దర్శననానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిన వరుడు.. చివరకు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యో దేవుడా.. శ్రీవారి దర్శననానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిన వరుడు.. చివరకు..

ఎన్నో ఆశలు.. ఎన్నో ఆకాంక్షలతో పెళ్లి చేసుకున్నారు.. పెద్దల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది.. 15 రోజులే అయింది.. దీంతో నవ వధూవరులిద్దరూ శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు. ఇద్దరూ కలిసి స్వామి వారికి దర్శించుకునేందుకు మెట్ల మార్గంలో కలినడకన బయలుదేరారు.. ఇంతలోనే తీవ్ర విషాదం…

‘ఇంద్ర’ సినిమా సీన్‌ రిపీట్‌.. ఆరోగ్యం బాగు చేస్తామంటూ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘ఇంద్ర’ సినిమా సీన్‌ రిపీట్‌.. ఆరోగ్యం బాగు చేస్తామంటూ..

వివరాల్లోకి వెళితే.. ఈ నెల 21వ తేదీన ఐరాల మండలం నాగంవాండ్లపల్లెలో యశోద ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత వచ్చి.. ‘మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే మేం చెప్పినట్లు పూజలు చేయాలి’ అని చెప్పి నమ్మించారు. పూజలో భాగంగా ఇంట్లో ఉన్న…