ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే ఎన్నో ప్రయోజనాలు!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే ఎన్నో ప్రయోజనాలు!

తులసి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె వంటి అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. తులసిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం…

బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తులం గోల్డ్‌ ఎంతుందో తెలుసా.?
బిజినెస్ వార్తలు

బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తులం గోల్డ్‌ ఎంతుందో తెలుసా.?

బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా క్రితం కాస్త శాంతించిన బంగారం ధర మళ్లీ పెరిగింది. ఒకానొక సమయంలో రూ. 70 వేల లోపు చేరిన తులం బంగారం ధర మళ్లీ రూ. 72 వేలు దాటేసింది. అయితే గత రెండు రోజులుగా బంగారం…

ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రీ రిలీజ్ కానున్న రెండు సూపర్ హిట్ సినిమాలు
వార్తలు సినిమా

ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రీ రిలీజ్ కానున్న రెండు సూపర్ హిట్ సినిమాలు

తెలుగు చిత్రసీమలో సినిమాల రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. గతంలో స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలన్నీ మళ్లీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. వీటికి వసూళ్లు కూడా బాగానే చేస్తున్నాయి. రీ-రిలీజ్ అయిన సినిమాలు కూడా ఒక్క వారంలో ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల కలెక్షన్లు రాబడుతున్నాయి.…

నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఫిక్స్! డెస్టినేషన్ వెడ్డింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
వార్తలు సినిమా

నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఫిక్స్! డెస్టినేషన్ వెడ్డింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

అక్కినేని అందగాడు హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ప్రేమ పక్షులు డైరెక్టుగా ఎంగేజ్‌మెంట్ తో తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారు. ఆగస్టు 8న చైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా…

రాఖీ వేళ కిక్కిరిస బస్సులు.. రికార్డు స్థాయిలో ప్రయాణికులు..
తెలంగాణ వార్తలు

రాఖీ వేళ కిక్కిరిస బస్సులు.. రికార్డు స్థాయిలో ప్రయాణికులు..

రాఖీ ప‌ర్వ‌దినం రోజున రికార్డు స్థాయిలో 32 కోట్ల రాబ‌డి ఆర్టీసీకి వ‌చ్చింద‌న్నారు. అందులో మ‌హాల‌క్ష్మి ప‌థకం ద్వారా రూ.17 కోట్లు, న‌గ‌దు చెల్లింపు టికెట్ల ద్వారా 15 కోట్ల వ‌ర‌కు వ‌చ్చింద‌ని తెలిపారు. ఆర్టీసీ చ‌రిత్ర‌లో ఒక్కరోజులో ఇంత మొత్తంలో ఆదాయం ఎప్పుడు రాలేద‌న్నారు. భారీ వ‌ర్షంలోనూ…

పెంపుడు కుక్కే సోదరుడైన వేళ… పెట్ డాగ్‌కు రాఖీ కట్టిన చిన్నారి
తెలంగాణ వార్తలు

పెంపుడు కుక్కే సోదరుడైన వేళ… పెట్ డాగ్‌కు రాఖీ కట్టిన చిన్నారి

రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని తమ పెంపుడు కుక్కే సోదరుడిగా… భావించిన ఓ చిన్నారి రాఖీ కట్టి దానిపై అభిమానాన్ని చాటుకుంది. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన పేర్ల శ్రీను (ఆనంద్) రెండు సంవత్సరాల క్రితం… డాబర్మాన్ జాతికి చెందిన ఓ మొగ…

ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే..

శుభలేఖ రాసుకున్నా యదలో ఎపుడో.. ఈ పాట ఒకప్పుడు సూపర్ హిట్. కుర్రకారు యుక్త వయస్సులో వచ్చిన తర్వాత, పెళ్లీడుకు రాగానే వారి మదిలో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా వారి దాంపత్య జీవితంలో దొరుకుతుంది. కాని ఇపుడు పశ్చిమగోదావరి జిల్లాలో ఒక శుభలేఖ…

‘ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాల్సిందే’ వైఎస్‌ షర్మిల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాల్సిందే’ వైఎస్‌ షర్మిల

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2, గ్రూప్‌ 1 పరీక్షలకు మధ్య మూడు వారాలే వ్యత్యాసం ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని షర్మిల పేర్కొన్నారు. అభ్యర్థుల జీవితాలతో సంబంధించిన అంశం…