గుండె ఆరోగ్యానికి ఈ ఆహారాల ఖచ్చితం.. వెంటనే డైట్ లో యాడ్ చెయ్యండి..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

గుండె ఆరోగ్యానికి ఈ ఆహారాల ఖచ్చితం.. వెంటనే డైట్ లో యాడ్ చెయ్యండి..

ఇప్పుడున్న కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధులతో చాలా మంది బాధపడుతున్నారు. జీవనశైలి, తీసుకునే ఆహారం, టెన్షన్‌, ఉద్యోగంలో ఒత్తిడి తదితర కారణాల వల్ల మనిషికి గుండెకు సంబంధించిన వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి అనువైన వ్యాయామం, దురవాట్లకు దూరంగా ఉండటం గుండె ఆరోగ్యానికి రాచబాట వేస్తాయి. మధుమేహం,…

మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
బిజినెస్ వార్తలు

మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?

మళ్లీ బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు భారీగానే పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌ తర్వాత ఒక్కసారిగి పడిపోయిన బంగారం ధరలు.. మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. ఆగస్టు 13, 2024 మంగళవారం నాడు బంగారం ధర పెరిగింది. 24, 22 క్యారెట్ల బంగారం…

రాయన్ టీమ్‌కు ధనుష్ స్పెషల్ పార్టీ.. వైరల్ అవుతోన్న వీడియో
వార్తలు సినిమా

రాయన్ టీమ్‌కు ధనుష్ స్పెషల్ పార్టీ.. వైరల్ అవుతోన్న వీడియో

తుషార విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్జే సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి నటించారు. నార్త్ చెన్నై కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాలో ధనుష్ ఇప్పటి వరకు ఏ సినిమాలో చేయనటువంటి లుక్ తో నటించాడు. ధనుష్‌కి ఇది 50వ సినిమా. ఈ…

టూరిజం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి.. ఆ జిల్లాపై స్పెషల్ ఫోకస్..
తెలంగాణ వార్తలు

టూరిజం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి.. ఆ జిల్లాపై స్పెషల్ ఫోకస్..

టూరిజం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఖమ్మం జిల్లాలో పర్యాటకం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తోంది. టూరిజం ప్రమోషన్‌లో భాగంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రులు, డిప్యూటీ సీఎం. టూరిజం అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. టూరిజం అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం…

అమరావతిలో వరల్డ్ బ్యాంక్ టీం.. ఆ అంశంపైనే సీఎం చంద్రబాబుతో కీలక భేటి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరావతిలో వరల్డ్ బ్యాంక్ టీం.. ఆ అంశంపైనే సీఎం చంద్రబాబుతో కీలక భేటి

ఏపీ సీఎం చంద్రబాబుతో వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధుల బృందం భేటీ అయింది. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించారు. మూడు రోజుల టూర్‌లో భాగంగా అమరావతిలో పర్యటిస్తోన్న వరల్డ్‌ బ్యాంక్‌ టీమ్‌.. తొలి రెండు రోజుల్లో అమరావతి నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. రాజధాని అమరావతి అభివృద్ధికి వేగంగా…

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో ట్విస్ట్.. మాజీమంత్రి జోగి రమేష్‌ కుమారుడు అరెస్ట్‌
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో ట్విస్ట్.. మాజీమంత్రి జోగి రమేష్‌ కుమారుడు అరెస్ట్‌

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక నిందితుడుగా గుర్తించిన ఏసీబీ అధికారులు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్‌ భూముల…