నో కాంప్రమైజ్ అంటున్న రవితేజ, రామ్.. ఆగస్ట్ 15కు గట్టిగ ప్లాన్ చేసిన హీరోలు
వార్తలు సినిమా

నో కాంప్రమైజ్ అంటున్న రవితేజ, రామ్.. ఆగస్ట్ 15కు గట్టిగ ప్లాన్ చేసిన హీరోలు

ఈ రోజుల్లో వీలైనంత వరకు సినిమాల రన్ టైమ్ తక్కువగా ఉండేలాగే ప్లాన్ చేసుకుంటున్నారు దర్శకులు. నిడివి కాస్త ఎక్కువున్నా ఆడియన్స్‌కు ఎక్కడ బోర్ కొట్టేస్తుందో అని వాళ్ల భయం. కానీ ఆగస్ట్ 15కి రాబోయే సినిమాల విషయంలో మాత్రం దర్శక నిర్మాతల ప్లాన్స్ మరోలా ఉన్నాయి. ఒక్కటి…

నాగ చైతన్య, శోభిత కూడా విడిపోతారు.. వేణు స్వామికి నాగ చైతన్య అదిరిపోయే కౌంటర్
వార్తలు సినిమా

నాగ చైతన్య, శోభిత కూడా విడిపోతారు.. వేణు స్వామికి నాగ చైతన్య అదిరిపోయే కౌంటర్

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సినిమాలతో పాటు డిజిటల్ వరల్డ్ లోకి కూడా అడుగుపెట్టాడు. దూత అనే వెబ్ సిరీస్ లో నటించాడు చై. ఇక ఇప్పుడు తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే నాగ చైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.…

యాదగిరిగుట్టలో మరిన్ని మార్పులకు ప్రభుత్వం సిద్ధం..!
తెలంగాణ వార్తలు

యాదగిరిగుట్టలో మరిన్ని మార్పులకు ప్రభుత్వం సిద్ధం..!

మహిమాన్విత పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని యాదగిరిగుట్టగా పిలవాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం… స్వామివారి సన్నిధిలో పాత ఆచారాలను అమలు చేయబోతోందా…? ఇప్పటికే ఆలయంలో పలు మార్పులు చేసిన రేవంత్‌ సర్కార్…? ఇంకేమైనా మార్పులు చేయాలని చూస్తోందా…? అసలు యాదగిరిగుట్టపై ప్రభుత్వ ఆలోచనేంటి…? తెలంగాణ ప్రజల…

శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయంలో కుంకుమార్చన మహాయజ్ఞం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు
తెలంగాణ వార్తలు

శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయంలో కుంకుమార్చన మహాయజ్ఞం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

స్వామి అభిషేక బ్రహ్మచారి.. దేశం పురోగతి, ప్రపంచంలో శాంతి స్థాపన కోసం తల్లి లలితాను ప్రార్థించారు. అయోధ్యలో శ్రీరాముడి మహా మందిరాన్ని చూడడం ప్రతి సనాతనీ గర్వించదగ్గ తరుణమని అన్నారు. మహాయజ్ఞంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక…

విశాఖ తీరంలో పొలిటికల్ ఫైట్‌.. వైసీపీ నుంచి బరిలోకి బొత్స.. నేటు కూటమి అభ్యర్థిపై క్లారిటీ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖ తీరంలో పొలిటికల్ ఫైట్‌.. వైసీపీ నుంచి బరిలోకి బొత్స.. నేటు కూటమి అభ్యర్థిపై క్లారిటీ..

విశాఖ తీరంలో మరో పొలిటికల్ ఫైట్‌కు తెరలేస్తుందా ? ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్లాన్ చేస్తున్న వైసీపీకి విజయం దక్కుతుందా ? జనసేన ఎమ్మెల్యే చెప్పినట్టు వైసీపీకి బిగ్ షాక్ తప్పదా ?.. ఏపీ రాజకీయవర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ…

తుంగభద్ర డ్యామ్‌ 69 ఏళ్ల చరిత్రలో.. ఫస్ట్‌ టైమ్‌ ప్రమాదం.. ఆందోళనలో రాయలసీమ రైతులు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తుంగభద్ర డ్యామ్‌ 69 ఏళ్ల చరిత్రలో.. ఫస్ట్‌ టైమ్‌ ప్రమాదం.. ఆందోళనలో రాయలసీమ రైతులు..

సుమారు 7 దశాబ్దాల క్రితం నిర్మాణమైన తుంగభద్ర డ్యామ్…తొలిసారి ప్రమాదానికి గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా 19వ గేటు కొట్టుకుపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గేట్‌ చైన్‌లింగ్‌ తెగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అలాగే.. నీటి వృధాను…