విజయం కోసం రెండు మార్పులతో బరిలోకి టీమిండియా.. వన్డేల్లో అరంగేట్రం చేయనున్న ప్లేయర్..
క్రీడలు వార్తలు

విజయం కోసం రెండు మార్పులతో బరిలోకి టీమిండియా.. వన్డేల్లో అరంగేట్రం చేయనున్న ప్లేయర్..

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో రెండో వన్డేలో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీని తర్వాత, రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఇప్పుడు ఆగస్టు 7న శ్రీలంకతో సిరీస్‌లో మూడవ, చివరి మ్యాచ్ ఆడనుంది. దీని కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు ప్రధాన మార్పులు…

దుమ్మురేపిన దేవర సాంగ్.. 24 గంటల్లోనే నయా రికార్డ్ ..
వార్తలు సినిమా

దుమ్మురేపిన దేవర సాంగ్.. 24 గంటల్లోనే నయా రికార్డ్ ..

ఈ సినిమాలో కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్.. కథానాయకగా జాన్వి కపూర్ నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా టీజర్ తో సహా తొలి రెండు పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి రెండో పాట విడుదలతో ఈ సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఇక దేవర సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల…

నేడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ కీలక భేటి..
తెలంగాణ వార్తలు

నేడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ కీలక భేటి..

తెలంగాణకు పెట్టుబడులే టార్గెట్‌గా సీఎం రేవంత్‌రెడ్డి బృందం అమెరికాలో బిజీబిజీగా పర్యటిస్తోంది. నాల్గవ రోజు పర్యటనలో పలువురు ప్రముఖులతో భేటీ అయిన సీఎం రేవంత్‌ టీమ్‌.. ఆర్సీసీయం, ట్రైజిన్‌ టెక్నాలజీస్‌, స్వచ్ఛ్‌ బయో సంస్థ లాంటి కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంది. న్యూయార్క్‌ పర్యటన తర్వాత వాషింగ్టన్‌ చేరుకున్న…

స్టాక్ మార్కెట్‌లో లాభాలు కావాలా నాయనా.. నమ్మి డబ్బులు పెడితే అంతా హాంఫట్..
తెలంగాణ వార్తలు

స్టాక్ మార్కెట్‌లో లాభాలు కావాలా నాయనా.. నమ్మి డబ్బులు పెడితే అంతా హాంఫట్..

సైబర్ మోసాలు ఆగడం లేదు. రోజుకు ఒక పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరస్తులు. తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన ఒక వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వాట్సాప్ కాల్ చేసి ముంబై నుంచి క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ పోలీసులంటూ మాట్లాడారు. ఆ తర్వాత ఆ వ్యక్తితో పరిచయం…

ఇకపై అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు.. సర్కార్‌ స్పష్టం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇకపై అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు.. సర్కార్‌ స్పష్టం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10 శాతం సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం…

అమరావతికి పూర్వవైభవం.. పెండింగ్‌ పనులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరావతికి పూర్వవైభవం.. పెండింగ్‌ పనులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్‌

అమరావతి అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. రాజధాని డెవలెప్‌మెంట్‌పై ఏపీ ప్రభుత్వం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. అమరావతి పరిధిలో జంగిల్ క్లియరెన్స్‌‌కు రంగం సిద్ధం చేసింది. వెలగపూడిలోని సచివాలయం వెనుక వైపు ఎన్‌-9 రోడ్డు దగ్గర నుంచి జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపడుతోంది.. అమరావతికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఏపీ…