అమితాబ్.. ఐశ్వర్యను ఎప్పుడూ కోడలుగా చూడలేదు.. జయాబచ్చన్ కామెంట్స్
వార్తలు సినిమా

అమితాబ్.. ఐశ్వర్యను ఎప్పుడూ కోడలుగా చూడలేదు.. జయాబచ్చన్ కామెంట్స్

ఇటీవలే అనంత్ అంబానీ పెళ్లికి అమితాబ్ బచ్చన్ కుటుంబం ఐశ్వర్యరాయ్‌ను ఒంటరిగా వదిలిపెట్టడం రావడం పెద్ద చర్చకు దారి తీసింది. బచ్చన్ ఫ్యామిలీతో ఐశ్వర్యకు సంబంధాలు సరిగా లేవని పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్…

రైతుగా మారిన మెదక్ జిల్లా కలెక్టర్.. పొలంలో నాట్లు వేసిన కలెక్టర్ దంపతులు
తెలంగాణ వార్తలు

రైతుగా మారిన మెదక్ జిల్లా కలెక్టర్.. పొలంలో నాట్లు వేసిన కలెక్టర్ దంపతులు

మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌.. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి క్యాంప్‌ ఆఫీస్‌ను ఆనుకొని ఉన్న ఓ అనే రైతు పొలంలో నాటు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వయంగా వరి నారు పీకి.. పొలంలోకి దిగి నాట్లు వేశారు కలెక్టర్ రాహుల్‌రాజ్ దంపతులు. సాగు…

‘ప్రపంచంతోనే తెలంగాణకు పోటీ..’ అమెరికాలో సీఎం రేవంత్ టీమ్ బిజీబిజీ..
తెలంగాణ వార్తలు

‘ప్రపంచంతోనే తెలంగాణకు పోటీ..’ అమెరికాలో సీఎం రేవంత్ టీమ్ బిజీబిజీ..

రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశాల్లో పర్యటిస్తోంది. ఎనిమిది రోజులు అమెరికాలో, రెండు రోజులు దక్షిణ కొరియాలో రేవంత్ రెడ్డి అండ్ టీమ్ పర్యటించబోతోంది. ఈ పర్యటనలో పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. ఇందులో భాగంగా ఇవాళ న్యూయార్క్‌లోని పలు సంస్థల ప్రతినిధులతో…

ఏపీలో వాలంటీర్లకు మరో షాక్.. సాయంత్రం వరకు ప్రభుత్వం డెడ్‌లైన్, సంచలన ప్రకటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో వాలంటీర్లకు మరో షాక్.. సాయంత్రం వరకు ప్రభుత్వం డెడ్‌లైన్, సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది.. కీలక ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లకు సోమవారం సాయంత్రం వరకు డెడ్‌లైన్ విధించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్లు తమ క్లస్టర్ల పరిధిలోని ప్రధానాంశాలు:ఏపీలో వాలంటీర్లకు మరో షాకిచ్చారుసాయంత్రం వరకు సర్కార్ డెడ్‌లైన్వెంటనే వాటిని తొలగించాలని ఆదేశం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం…

‘పది లక్షలు ఇస్తే ఏకంగా రూ. 44 లక్షలు ఇస్తారు’.. నమ్మారో ఇక నిండా మునిగినట్టే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘పది లక్షలు ఇస్తే ఏకంగా రూ. 44 లక్షలు ఇస్తారు’.. నమ్మారో ఇక నిండా మునిగినట్టే..

అన్‌నోన్ నెంబర్‌తో కాల్ చేసి అధిక డబ్బు ఇస్తామంటే ఆశపడేరు. ఫేక్‌ ముఠా మాయలో పడ్డారంటే దారుణంగా మోసపోయినట్లే. ఏలూరు జిల్లాలో అధిక డబ్బుకు ఆశపడి ఓ వ్యక్తి నిట్టనిలువునా మోసపోయాడు. ఏలూరు జిల్లాలో నకిలీ కరెన్సీని ముఠా గుట్టురట్టైంది. పది లక్షలు ఇస్తే 44 లక్షల రూపాయలు…