ఆ విషయంలో మెగాస్టార్ కంటే దళపతే బెస్ట్.. కీర్తిసురేష్ కామెంట్స్‌పై ఓ రేంజ్‌లో ట్రోల్స్
వార్తలు సినిమా

ఆ విషయంలో మెగాస్టార్ కంటే దళపతే బెస్ట్.. కీర్తిసురేష్ కామెంట్స్‌పై ఓ రేంజ్‌లో ట్రోల్స్

తెలుగులో కీర్తిసురేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తక్కువ సమయంలోనే మన దగ్గర మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. నేను శైలజ సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ మహానటి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది. ఆతర్వాత వరుసగా యంగ్ హీరోల సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అలాగే…

విద్యార్థులకు పండగే.. 9 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు!
తెలంగాణ వార్తలు

విద్యార్థులకు పండగే.. 9 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు!

స్కూళ్లకు సెలవులు వస్తున్నాయంటే పిల్లలు ఎగిరి గంతెస్తారు. సెలవు రోజుల్లో ఎంజాయ్‌ చేస్తారు. సెలవులు అంటే ఇష్టం లేనివాళ్లు అంటూ ఉండరు. ముఖ్యంగా హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు సెలవులు కోసం ఎదురు చూస్తుంటారు. ఆగస్టు నెలలో విద్యార్థులకు చాలా రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. రెండవ శనివారం, స్వాతంత్య్ర…

స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన.. రూ. 100 కోట్ల నిధులు విడుదల
తెలంగాణ వార్తలు

స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన.. రూ. 100 కోట్ల నిధులు విడుదల

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్‌. స్కిల్‌ వర్సిటీలో 17 కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ ఏడాది మాత్రం 6 కోర్సులను ప్రారంభిస్తామన్నారు. ఏడాదికి యావరేజ్‌ ఫీజు 50 వేలుగా ఉంటుందన్నారు సీఎం రేవంత్. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి…

ఏపీ రైతులకు శుభవార్త.. మళ్లీ ఆ పథకం అమలు, ఐడియా అదిరింది
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ రైతులకు శుభవార్త.. మళ్లీ ఆ పథకం అమలు, ఐడియా అదిరింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం మరోసారి కీలక పథకాన్ని అమలుకు సిద్ధమైంది. గతంలో అమలు చేసిన సూక్ష్మసేద్య పథకాన్ని తీసుకొస్తోంది. ప్రధానాంశాలు: ఏపీలో రైతులకు ప్రభుత్వం శుభవార్తమళ్లీ డ్రిప్ ఇరిగేషన్ పథకం అమలుఈ ఏడాది 7.5 లక్షల ఎకరాలకు పెంపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. అన్నదాతల…

నిద్రలోనే తెల్లారిన బతుకులు.. మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిద్రలోనే తెల్లారిన బతుకులు.. మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం

నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో విషాదం జరిగింది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. వీరంతా ఇంట్లో నిద్రిస్తుండగా గురువారం అర్ధరాత్రి మట్టి మిద్దె కూలినట్లు స్థానికులు చెబుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక…