బంపర్ ఆఫర్.. హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన సోషల్ మీడియా బ్యూటీ‌..
క్రీడలు వార్తలు

బంపర్ ఆఫర్.. హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన సోషల్ మీడియా బ్యూటీ‌..

కొంతమంది మాత్రం తమ యాక్టింగ్ స్కిల్స్, డాన్స్ లతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటూ ఫెమస్ అవుతున్నారు. ఇక ఇదే క్రేజ్ తో ఇండస్ట్రీకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. పలు టీవీ షోల్లో అవకాశాలు అందుకున్నారు కొందరు. మరికొందరు ఏకంగా సినిమాల్లోనే కనిపించారు. ముఖ్యంగా అమ్మాయిలు చాలా…

బీఆర్ఎస్‎లో మరో కుదుపు.. పెద్ద ఎత్తున కాంగ్రెస్‎లో చేరిన ఎమ్మెల్సీలు..
తెలంగాణ వార్తలు

బీఆర్ఎస్‎లో మరో కుదుపు.. పెద్ద ఎత్తున కాంగ్రెస్‎లో చేరిన ఎమ్మెల్సీలు..

తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద కుదుపు ఏర్పడింది. బీఆర్‌ఎస్‌కి ఆరుగురు ఎమ్మెల్సీలు బిగ్‌ షాకిచ్చారు. సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే కాంగ్రెస్‌లోకి జంప్‌ అయ్యారు. సీఎం రేవంత్‌ సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు. వారిని కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్‌ మున్షీ.…

ఆ పుణ్య క్షేత్రానికి వెళ్లాలంటే నరకమే.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు..
తెలంగాణ వార్తలు

ఆ పుణ్య క్షేత్రానికి వెళ్లాలంటే నరకమే.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు..

ఇసుక లారీ డ్రైవర్ల బరితెగింపుతో అక్కడ సామాన్యులు నరకం అనుభవిస్తున్నారు. దీంతో ఆ జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‎గా మారింది. కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లే దారి లేదు. ప్రశ్నిస్తే ఆ లారీ డ్రైవర్లు సామాన్యులపైన ప్రతాపం చూస్తున్నారు. కాళేశ్వరం శైవ క్షేత్రానికి వచ్చే భక్తులకు…

తెరపైకి ప్రమాణాల పర్వం.. ఎన్నికలు ముగిసినా అక్కడ ఆరని జ్వాలలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తెరపైకి ప్రమాణాల పర్వం.. ఎన్నికలు ముగిసినా అక్కడ ఆరని జ్వాలలు..

ఏపీలో ఎన్నికలు ముగిసినా..రాజమండ్రిలో పాలిటిక్స్‌ హీట్‌ ఇంకా తగ్గలేదు. మాజీ ఎంపీ భరత్‌ ప్రచార రథం దగ్ధం ఇష్యూ వైసీపీ వర్సెస్‌ టీడీపీగా మారిపోయింది. మార్గాని ఎస్టేట్‌లో భరత్‌ ప్రచార రథం తగులబడిపోవడంతో ఇరు పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. సింపతి కోసమే వైసీపీ నేతలు రథాన్ని తగులబెట్టుకున్నారని…

మచిలీపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ.. రూ.60వేల కోట్లతో ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మచిలీపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ.. రూ.60వేల కోట్లతో ఏర్పాటు

మచిలీపట్నంలో రూ.60 వేల కోట్లతో భారత్‌ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటుకానుంది. దిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురితో భేటీ అయ్యారు. మచిలీపట్నంలో రూ.60 వేల కోట్లతో భారత్‌ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటుకానుంది. దిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు…

కల్కి విధ్వంసం.. హైదరాబాద్‏లో మూడు చోట్ల సరికొత్త రికార్డులు.. ఆ విషయంలో ప్రభాస్ ఏకైక హీరో..
వార్తలు సినిమా

కల్కి విధ్వంసం.. హైదరాబాద్‏లో మూడు చోట్ల సరికొత్త రికార్డులు.. ఆ విషయంలో ప్రభాస్ ఏకైక హీరో..

ఇప్పటికే వరల్డ్ వైడ్ రూ.700 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అనేక చోట్ల పలు రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అమితాబ్, దిశా పటానీ, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రాజమౌళి, రామ్…

ఢిల్లీలో జోరందుకున్న తెలంగాణ రాజకీయం.. అసలు ఏం జరుగుతోంది..
తెలంగాణ వార్తలు

ఢిల్లీలో జోరందుకున్న తెలంగాణ రాజకీయం.. అసలు ఏం జరుగుతోంది..

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్నారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వ పరమైన అంశాలపై సమావేశాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పెద్దలతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ కలవనున్నారు. నేడు కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానంతో మరోసారి చర్చలు జరిపే అవకాశం…

మియాపూర్‌లో దారుణం.. జేఎస్‌ఆర్‌ కంపెనీ ఉద్యోగినిపై లైంగిక దాడి
తెలంగాణ వార్తలు

మియాపూర్‌లో దారుణం.. జేఎస్‌ఆర్‌ కంపెనీ ఉద్యోగినిపై లైంగిక దాడి

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై సహోద్యోగులు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి… రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ లు సహా ఉద్యోగినిపై అత్యాచారం చేసిన ఘటన మియాపూర్ లో కలకలం రేపుతోంది. పొట్ట కూటికోసం…

లడ్డూ కౌంటర్‎లో అక్రమాలు.. ఉద్యోగులపై ఈవో సస్పెన్షన్ వేటు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

లడ్డూ కౌంటర్‎లో అక్రమాలు.. ఉద్యోగులపై ఈవో సస్పెన్షన్ వేటు..

మహానంది క్షేత్రంలో మద్యం సేవించి విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గరు ఏజెన్సీ ఉద్యోగులతో పాటు లడ్డు కౌంటర్‎లో అవకతవకలు జరగడంపై ఇద్దరు రెగ్యులర్ ఎంప్లాయిస్‎పై సస్పెన్షన్ వేటు పడింది. ఆలయ తనిఖీల్లో భాగంగా ఈఓ శ్రీనివాస రెడ్డి తనిఖీ చేస్తూండగా లడ్డు కౌంటర్ క్యూ లైన్లలో విధులు నిర్వహించాల్సిన…

ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు.. పీఎం మోదీ సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు.. పీఎం మోదీ సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీ..

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. వరుస భేటీలతో బిజి బిజీగా ఉన్నారు. 3 రోజుల ఢిల్లీ టూర్‌లో ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితులతోపాటు పోలవరం, రాజధాని అంశాలపై కేంద్ర పెద్దలకు రిపోర్ట్‌ ఇవ్వనున్నారు.…