మూడో టీ20 మ్యాచ్‌కి వర్షం ఎఫెక్ట్..! షాకివ్వనున్న పల్లెకెలె పిచ్..
క్రీడలు వార్తలు

మూడో టీ20 మ్యాచ్‌కి వర్షం ఎఫెక్ట్..! షాకివ్వనున్న పల్లెకెలె పిచ్..

భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మరియు చివరి మ్యాచ్ జూలై 30న పల్లెకెలె స్టేడియంలో జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించడమే కాకుండా తొలి 2 మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల…

నేను తుప్పుపట్టిన పీస్.. ఆమె గొప్ప పీస్.. విష్ణుప్రియ ఇలా అనేసిందేంటీ..!
వార్తలు సినిమా

నేను తుప్పుపట్టిన పీస్.. ఆమె గొప్ప పీస్.. విష్ణుప్రియ ఇలా అనేసిందేంటీ..!

తన చలాకీ మాటలతో అభిమానులను సొంతం చేసుకుంది. అలాగే పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తుంది విష్ణు ప్రియా. టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. తన అందాలతో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. విష్ణు ప్రియకు సోషల్ మీడియాలో మంచి…

సినిమా అవకాశాలంటూ అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఫేక్ మెయిల్స్..
వార్తలు సినిమా

సినిమా అవకాశాలంటూ అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఫేక్ మెయిల్స్..

సినిమా ఛాన్స్‌ల పేరుతో డబ్బులు వసూల్ చేసి ఆ తర్వాత కనిపించకుండా పోతారు. ఇలా చాలా మంది సినిమా అవకాశాల పేరుతో మోసపోయారు. మరికొంతమంది ప్రముఖ సినిమా బ్యానర్స్ పేరుతో మెయిల్స్ పంపించి అవకాశాలు ఇప్పిస్తాం అంటూ ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ…

నాగ దేవత విగ్రహంపై.. పడగ విప్పిన నాగు పాము.. శివయ్య మహిమ అంటూ భక్తుల పూజలు
తెలంగాణ వార్తలు

నాగ దేవత విగ్రహంపై.. పడగ విప్పిన నాగు పాము.. శివయ్య మహిమ అంటూ భక్తుల పూజలు

పెద్దపల్లి జిల్లా ఓదెలలోని శ్రీ పార్వతి శంభులింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఓ నాగుపాము నాగదేవత విగ్రహం పై పడగ విప్పింది. ఈ విగ్రహం పై నుంచి కింది వరకు వెళ్ళింది. అంతే కాకుండా నాగ దేవత విగ్రహం పై పడగ విప్పి..అటు..ఇటు తిరిగింది.. పడగ తోనే. విగ్రహం పై…

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం ఉచితంగా, ఇప్పటికే వచ్చేశాయి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం ఉచితంగా, ఇప్పటికే వచ్చేశాయి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీకి సిద్ధమైంది. ఇప్పటికే మండల కేంద్రాలకు బుక్స్ చేరగా.. జూనియర్ ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, బ్యాగుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 1,08,619మంది…

పేకాట క్లబ్బుల్ని తెరిపిస్తా.. చంద్రబాబుతో మాట్లాడతా: టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పేకాట క్లబ్బుల్ని తెరిపిస్తా.. చంద్రబాబుతో మాట్లాడతా: టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆఫీసర్స్‌ క్లబ్‌లో పేకాట ఆడిస్తానంటూ సంచల తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా పేకాట క్లబ్బుల్ని తెరిపిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర…

ద్యావుడా.! ఈమే.. ఆమేనా.. భద్ర సినిమా హీరోయిన్ సత్యను ఇప్పుడు చూస్తే పిచ్చెక్కాల్సిందే..
వార్తలు సినిమా

ద్యావుడా.! ఈమే.. ఆమేనా.. భద్ర సినిమా హీరోయిన్ సత్యను ఇప్పుడు చూస్తే పిచ్చెక్కాల్సిందే..

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది.. మొదటి సినిమాకే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు బోయపాటి. ఇందులో మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించగా.. మురళి మోహన్, సునీల్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలలో నటించారు. ఇందులో రవితేజ యాక్టింగ్.. బోయపాటి డైరెక్టన్ మాత్రమే…

హైదరాబాద్‌లో గుప్పుమంటోన్న గంజాయి.. తాజాగా రూ. 50 వేల విలువ చేసే..
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లో గుప్పుమంటోన్న గంజాయి.. తాజాగా రూ. 50 వేల విలువ చేసే..

ఇటీవల హైదరాబాద్‌లో గంజాయి వాడకం ఎక్కువుతోంది. ఇతర రాష్ట్రాల చెందిన కొందరు హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులను టార్గెట్ చేసుకొని గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తున్నారు. మొన్నటి మొన్న గండి మైసమ్మ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే…. హైదరాబాద్‌లో…

ఆల్మట్టి, తుంగభద్ర నుంచి మరింత వరద.. నెలాఖరుకు నిండుకుండలా శ్రీశైలం
తెలంగాణ వార్తలు

ఆల్మట్టి, తుంగభద్ర నుంచి మరింత వరద.. నెలాఖరుకు నిండుకుండలా శ్రీశైలం

కృష్ణానది పరివాహక ప్రాంతంలోని కర్ణాటక, మహారాష్ట్ర,ఏపీ, తెలంగాణలో విస్తారంగా కురుస్తున్నాయి. ఈ వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ నదిపై ఉన్న ఆల్మట్టి, కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎగువన భారీ వర్షాలు కురస్తుండటంతో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కృష్ణా బేసిన్‌లో ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి, తుంగభద్ర నుంచి…

ఏపీలో ఆగస్టు 1న పింఛన్ల పంపిణీ.. నాలుగు రోజులు ముందే, అధికారుల కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో ఆగస్టు 1న పింఛన్ల పంపిణీ.. నాలుగు రోజులు ముందే, అధికారుల కీలక ప్రకటన

ఏపీలో ఆగస్టు 1న పింఛనల్ పంపిణీ చేయనున్నారు.. అయితే సెర్ప్ సీఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల పంపిణీకి సంబంధిం.... ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు నెల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. నాలుగు రోజులు ముందుగానే నిధుల విడుదలపై ఫోకస్ పెట్టింది. గత నెలలో గ్రామ,…