ఇంగ్లండ్‌తో సెమీస్ మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే.. ఆ సీనియర్ ఆటగాడిపై వేటు
క్రీడలు వార్తలు

ఇంగ్లండ్‌తో సెమీస్ మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే.. ఆ సీనియర్ ఆటగాడిపై వేటు

గత 11 ఏళ్లుగా టీమిండియా ఐసీసీ కప్ అందుకోలేదు. ఈ కరువుకు తెరదించే అవకాశం మరోసారి భారత జట్టుకు లభించింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్‌కి భారత జట్టు రెండు అడుగుల దూరంలో ఉంది. ICC T20 world cup India vs England Playing…

రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలాంటి వారికే ‘రైతు భరోసా పథకం’..! వారికి లేనట్టేనట..
తెలంగాణ వార్తలు

రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలాంటి వారికే ‘రైతు భరోసా పథకం’..! వారికి లేనట్టేనట..

తెలంగాణలో కీలకమైన పథకం అమలు విషయంలో డబ్బు వృధా కాకుండా కాంగ్రెస్‌ సర్కార్‌ ప్లాన్‌ చేస్తోంది. రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా మార్గదర్శకాలు రెడీ చేసింది. ఏ పథకమైనా అర్హులకు మాత్రమే అందాలనే ఉద్దేశ్యంతో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ…

ఢిల్లీలో ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ వార్తలు

ఢిల్లీలో ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ కాంగ్రెస్‌లో కాక పుట్టిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి.. ఢిల్లీ బాట పట్టారు. చేరికలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీనియర్ నేత.. హైకమాండ్ బుజ్జగింపులతో అయినా మెత్తబడ్డారా? అనే చర్చ జరుగుతోంది. కొద్దిరోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ…

చంటి బిడ్డకు పేరు పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఏం పేరు పెట్టారో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చంటి బిడ్డకు పేరు పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఏం పేరు పెట్టారో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి కొలువుదీరడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎనిమిదో సారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు నాలుగో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కుప్పంలో తొలి పర్యటన నిర్వహించారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజలతో…

రెండు జిల్లాల్లో చుక్కలు చూపిస్తున్న చిరుత పులులు.. భయం గుప్పెట జనం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రెండు జిల్లాల్లో చుక్కలు చూపిస్తున్న చిరుత పులులు.. భయం గుప్పెట జనం

గత ఆరు నెలల క్రితం మూడు చిరుత పులలను శేషాచలం అడవుల నుంచి తీసుకొని వచ్చి పచ్చర్ల సమీపంలోని నల్లమల అడవిలో వదిలి పెట్టినట్లు అ చిరుత పులులే ఇలా దాడులకు పాల్పడుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా మహానంది అలయ పరిసరాల్లో చిరుతపులి…