క్లింకారా ఫస్ట్ బర్త్ డే.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్ వైరల్..
వార్తలు సినిమా

క్లింకారా ఫస్ట్ బర్త్ డే.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్ వైరల్..

క్లింకారా ఫస్ట్ బర్త్ డే ఉపాసన పోస్ట్ వైరల్ నేడు రాంచరణ్ ,ఉపాసన కూతురు క్లింకారా మొదటి పుట్టిన రోజు.క్లింకారా పుట్టి అప్పుడే ఏడాది గడిచిపోయింది.క్లింకారా రాకతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా వుంది.తన గారాల పట్టీని చూసుకుంటూ రాంచరణ్ ఎంతో మురిసిపోతున్నారు.రాంచరణ్ కు కూతురు పుట్టడంతో మెగా…

నేడు సూపర్‌-8లో భారత్‌ తొలి మ్యాచ్‌.. అఫ్గానిస్తాన్‌తో కీలక పోరు! జడేజాపై వేటు
క్రీడలు వార్తలు

నేడు సూపర్‌-8లో భారత్‌ తొలి మ్యాచ్‌.. అఫ్గానిస్తాన్‌తో కీలక పోరు! జడేజాపై వేటు

అఫ్గానిస్తాన్‌తో భారత్‌ ఢీరాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభంజడేజాపై వేటు టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్‌ కీలక సమరానికి సిద్ధమైంది. గురువారం తన తొలి సూపర్‌-8 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను టీమిండియా ఢీకొట్టనుంది. గ్రూప్‌ దశ ఫామ్‌ను భారత్ కొనసాగించి.. సూపర్‌-8లో శుభారంభం చేయాలని చూస్తోంది. అయితే అఫ్గాన్‌తో మ్యాచ్‌…

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..
తెలంగాణ వార్తలు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..

పటాన్ చెరువు ఎమ్మెల్యే ఆయన సోదరుల ఇళ్లపై ఈడీ దాడులు.. పటాన్‌ చెరువు ఎమ్మెల్యే ఆయన సోదరుడు కాంట్రాక్టర్లలో సోదాలు.. ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన రెడ్డి ఇళ్లలో తనిఖీలు.. ఎమ్మెల్యే తో పాటు సోదరుడికి పెద్ద ఎత్తున మైనింగ్ బిజినెస్.. ఈడీ సోదాల వ్యవహారం తెలంగాణలో మరోసారి…

రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. కూల్చిన ప్రజావేదిక నుంచే స్టార్ట్..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. కూల్చిన ప్రజావేదిక నుంచే స్టార్ట్..!

క్షేత్రస్థాయిలో పర్యటనలపై సీఎం చంద్రబాబు ఫోకస్ అమరావతి రాజధాని ప్రాంతంలో నేడు సీఎం పర్యటన వైఎస్‌ జగన్ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటనను ప్రారంభించనున్న సీఎం ఉద్దండరాయుని పాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని కూడా సందర్శించనున్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా…

వరుసగా రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వరుసగా రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షలు..

వరుసగా రెండో రోజూ సమీక్షలకు సిద్ధం అయిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు సోషల్ ఆడిట్.. ఇంజినీరింగ్.. గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో సమీక్ష ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రితో పాటు తనకు కేటాయించిన మంత్రిత్వశాఖల బాధ్యతలను బుధవారం రోజు చేపట్టిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్..…

నేటి నుంచి TGPSC గ్రూప్‌ 4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌.. ఈ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి
తెలంగాణ వార్తలు

నేటి నుంచి TGPSC గ్రూప్‌ 4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌.. ఈ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి

తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్‌ 4 సర్వీసుల పోస్టుల కోసం 1:3 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసిని సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులందరికీ జూన్‌ 20 అంటే ఈ రోజు నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ దాదాపు రెండు నెలల…