జైలులో ఖైదీ మృతి…పరిహారంతో ఆ కుటుంబానికి ఊరట
తెలంగాణ వార్తలు

జైలులో ఖైదీ మృతి…పరిహారంతో ఆ కుటుంబానికి ఊరట

జైలులో ఖైదీ మృతి చెందగా, కోర్టు తీర్పుతో ఆ కుటుంబానికి ఊరట లభించింది. బాధిత కుటుంబానికి రూ.6.20 లక్షల పరిహారాన్ని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2012, జూలై 4 నుంచి 3 శాతం వడ్డీతో కలిపి ఆర్డర్‌ ఇచ్చిన మూడు నెలల్లో అందజేయాలని తేల్చిచెప్పింది. కేసు…

హైదరాబాద్‌‌లో పెరుగుతున్న సంతాన లేమి జంటలు
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌‌లో పెరుగుతున్న సంతాన లేమి జంటలు

అనాథ పిల్లల దత్తతపై ఆసక్తి శిశువిహార్‌లో 186 మంది పిల్లలు.. 2,050 పైగా దరఖాస్తులు అధిక బరువు..ఆలస్యపు పెళ్లిళ్లు..రోజంతా ల్యాప్‌ట్యాప్‌లతో సహవాసం..కాలుష్యం..మారిన జీవనశైలి..మానసిక ఒత్తిడి..వెరసి నవ దంపతుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.ఎన్ని మందులు వాడినా సంతానం కలుగక..ఒంటరిగా ఉండలేక చాలా మంది యువ దంపతులు అనాథ పిల్లలపై ఆసక్తి…