‘ఇందిరమ్మ’కు కొత్త దరఖాస్తులు?
తెలంగాణ వార్తలు

‘ఇందిరమ్మ’కు కొత్త దరఖాస్తులు?

ఊళ్లు, లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలే కీలకం తుదిగా ఆమోద ముద్ర వేయనున్న ఇన్‌చార్జి మంత్రి నిరంతర ప్రక్రియగా దరఖాస్తుల స్వీకరణ! రాష్ట్రంలో మరోసారి ప్రారంభం కాబోతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో శాసన సభ్యులదే కీలక భూమిక కానుంది. ముఖ్యంగా లబ్ధిదారుల జాబితాలు రూపొందించే విషయంలో వీరు ప్రధాన పాత్ర…

తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
తెలంగాణ వార్తలు

తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?

‘ఆర్టీసీ ఉద్యోగుల విలీన’ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదున్నర నెలలు దాటినా, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కిమ్మనటం లేదు. ఇప్పటికిప్పుడు సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే, వారి జీతాలు పెంచాలి. దీంతో ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది.…

బీపీతో హార్ట్‌ఎటాక్‌
తెలంగాణ వార్తలు

బీపీతో హార్ట్‌ఎటాక్‌

బీపీతో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. భారత్‌లో ఏటా అధిక రక్తప్రసరణతో వచ్చే గుండెపో­టు, పక్షవాతంతో 16 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలో సంభవించే మరణాలకు మొద­టి ప్రధాన కారణం బీపీ ఎక్కు­వగా ఉండటమే. రెండో కారణం శ్వా­స­కోశ ఇన్‌ఫెక్షన్లు, మూడోది డయేరియా, నాలు­గోది ఎయిడ్స్, ఐదోది టీబీ, ఆరోది…

ఆ థియేటర్లలో బొమ్మ పడదు
సినిమా వార్తలు

ఆ థియేటర్లలో బొమ్మ పడదు

థియేటర్ల మూసివేత విషయం ఎగ్జిబిటర్ల అసోసియేషన్‌ సమష్టి నిర్ణయం కాదని… నష్టాలను మూటకట్టుకోవడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నామని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యజమానులు చెబుతున్నారు. కొత్త సినిమాలు వచ్చేవరకు అంటే…శుక్రవారం నుంచి కనీసం పదిరోజులపాటు ఏ బొమ్మా పడదు. జనవరి తర్వాత జూన్‌ వరకు పెద్ద…

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌
తెలంగాణ వార్తలు

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌

టాలీవుడ్‌ అగ్రనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నగరంలో భూవివాదానికి సంబంధించిన ఆయన కోర్టులో పిటిషన్‌ వేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్‌‌ హౌసింగ్‌‌ సొసైటీలో ల్యాండ్‌కు సంబంధించిన వివాదంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో తనకు సంబంధించిన ప్లాట్ విషయంలో…

ఎన్‌ఆర్‌ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
తెలంగాణ వార్తలు

ఎన్‌ఆర్‌ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో జహీరాబాద్‌ వాసి మృతి అమెరికాలోని చోర్లెట్‌ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతానికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్‌ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పృపృథ్వీరాజ్‌ ఎనిమిదేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఏడాదిన్నర…