MS Dhoni Jersey: ధోని జెర్సీకి రిటైర్మెంట్.. ఇకపై మైదానంలో కనిపించదన్న బీసీసీఐ.. ఎందుకంటే?
క్రీడలు వార్తలు

MS Dhoni Jersey: ధోని జెర్సీకి రిటైర్మెంట్.. ఇకపై మైదానంలో కనిపించదన్న బీసీసీఐ.. ఎందుకంటే?

MS Dhoni Jersey: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జెర్సీ నంబర్ 7.. ఇకపై ఏ భారతీయ క్రికెటర్‌ జెర్సీపైనా కనిపించదు. ఎందుకంటే, దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ను గౌరవించేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు బోర్డు 7వ నెంబర్ జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించింది. కాగా, ధోనీ…

NTR , Thalapathy Vijay: దళపతి విజయ్, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమంటున్న స్టార్ హీరోయిన్
వార్తలు సినిమా సినిమా వార్తలు

NTR , Thalapathy Vijay: దళపతి విజయ్, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమంటున్న స్టార్ హీరోయిన్

ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విహాయన్ని అందుకుంది. అలాగే ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే మనదగ్గర ఎన్టీఆర్ కు ఎంత క్రేజ్ ఉందో అలాగే తమిళ్ లో దళపతి విజయ్ కు కూడా అదే రేంజ్…

TSPSC నిర్లక్ష్యంతో నిలిచిన నోటిఫికేషన్.. PET అభ్యర్థుల్లో ఆందోళన..!
తెలంగాణ వార్తలు

TSPSC నిర్లక్ష్యంతో నిలిచిన నోటిఫికేషన్.. PET అభ్యర్థుల్లో ఆందోళన..!

తెలంగాణ గురుకులాల్లో 616 పోస్టుల ఉద్యోగాల భర్తీ కోసం 2017లో టీఎస్పీఎస్‌సీ నోటిఫికేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అదే ఏడాది సెప్టెంబర్‌లో పరీక్షను నిర్వహించారు. ఫలితాలను 18 మే 2018లో విడుదల చేశారు. ఇందులో మొత్తం 1200 మందిని సెలెక్ట్ చేసి వెరిఫికేషన్ చేసే క్రమంలో…

ఆ పథకాలకు నిధులు ఇటలీ నుంచి తెస్తారా..? కాంగ్రెస్‌పై రాజా సింగ్ సెటైర్
తెలంగాణ పాలిటిక్స్ వార్తలు

ఆ పథకాలకు నిధులు ఇటలీ నుంచి తెస్తారా..? కాంగ్రెస్‌పై రాజా సింగ్ సెటైర్

ఆరు గ్యారెంటీలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా సమాధానం చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీ మీడియా సెంటర్‌లో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారని, ఇచ్చిన గ్యారెంటీలను కాంగ్రెస్…

‘పండిట్ వ్యవస్థను రద్దు చేయండి’.. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ డిమాండ్
తెలంగాణ వార్తలు

‘పండిట్ వ్యవస్థను రద్దు చేయండి’.. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం భాషా పండితుల అప్ గ్రేడేషన్‌పై ఆర్డినెన్స్ తీసుకువచ్చి, పండిట్ వ్యవస్థను రద్దుచేసి అందరికీ స్కూల్ అసిస్టెంట్‌గా అప్ గ్రేడ్ చేయాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంఘం నాయకులు కలిసి వారి సమస్యలపై ఏకరువు…