రైతులకు మోడీ సర్కార్ బంపర్ ఆఫర్.. కేవలం 4 శాతం వడ్డీకే రూ. 3 లక్షల రుణం!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయం నుండి విడుదల చేసిన పోస్ట్లో ఇప్పుడు దేశంలోని లక్షలాది మంది రైతులకు ఆర్థిక జీవనాధారంగా మారిందని ఆర్థిక మంత్రి అన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయడంలో.. దేశంలోని రైతులకు మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలను…