Recent Posts

సినిమా

Family Star : మరో పెళ్లి సాంగ్‌ని తీసుకొచ్చేసిన విజయ్ దేవరకొండ.. కళ్యాణి వచ్చా వచ్చా..
వార్తలు సినిమా వార్తలు

Family Star : మరో పెళ్లి సాంగ్‌ని తీసుకొచ్చేసిన విజయ్ దేవరకొండ.. కళ్యాణి వచ్చా వచ్చా..

Family Star : ‘గీతగోవిందం’ కాంబినేషన్ విజయ్ దేవరకొండ, దర్శకుడు పరుశురామ్ మరోసారి కలిసి ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రంలో మృణాల్…

తెలంగాణ

Hussainsagar: దేశంలోనే తొలిసారి.. హుస్సేన్‌సాగర్ అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో
తెలంగాణ వార్తలు

Hussainsagar: దేశంలోనే తొలిసారి.. హుస్సేన్‌సాగర్ అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో భాగ్యనగరంలో పర్యాటకానికి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్టు ప్రజలకు అంకితం కానుంది. అత్యాధునిక సాంకేతికతతో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్…

ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ పోటీ చేసేది అక్కడే.. జనసేనాని ముందే మాజీ ఎమ్మెల్యే ప్రకటన
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వార్తలు

పవన్ కళ్యాణ్ పోటీ చేసేది అక్కడే.. జనసేనాని ముందే మాజీ ఎమ్మెల్యే ప్రకటన

Pulaparthi Ramanjaneyulu joined Janasena : భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజినేయులు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పులపర్తి రామాంజినేయులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా…

Read More
‘అమ్మా.. నువ్వు రావా’.. కర్నూలు జైలు గేటు దగ్గర చిన్నారి కన్నీటి కథ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘అమ్మా.. నువ్వు రావా’.. కర్నూలు జైలు గేటు దగ్గర చిన్నారి కన్నీటి కథ

Kurnool Jail Girl Tragedy Incident కర్నూలుకు చెందిన ఓ మహిళను పోలీసులు చోరీ కేసులో రిమాండ్‌పై మహిళా సబ్‌ జైలుకు తరలించారు. తల్లి ఏం తప్పు చేసిందో.. ఎందుకు జైలుకు వెళ్లిందో ఆలోచించే…

Read More
కడప జిల్లాలో విషాదం..మైలవరం జలాశయంలో దూకి దంపతుల ఆత్మహత్య..!
ఆంధ్రప్రదేశ్ క్రైమ్ వార్తలు

కడప జిల్లాలో విషాదం..మైలవరం జలాశయంలో దూకి దంపతుల ఆత్మహత్య..!

కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మైలవరం జలాశయంలో దూకి భార్య భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు గోవర్ధన్ హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలను…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

హాయ్ నాన్న కంటే ముందే… అదే స్టోరీతో వచ్చిన ఈ సినిమా ఏంటో తెలుసా..? చూశారా..?
సినిమా సినిమా వార్తలు

హాయ్ నాన్న కంటే ముందే… అదే స్టోరీతో వచ్చిన ఈ సినిమా ఏంటో తెలుసా..? చూశారా..?

నాచురల్ స్టార్ నాని ఈ సంవత్సరం మరొక హిట్ కొట్టారు. హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులని పలకరించారు నాని. తండ్రి సెంటిమెంట్ నానికి బాగా కలిసి వచ్చింది ఏమో అని చెప్పవచ్చు. నాలుగు సంవత్సరాల క్రితం జెర్సీ సినిమాతో తండ్రి సెంటిమెంట్ సినిమాలో నటించారు. ఆ సినిమా తెలుగు…

“రేవంత్ రెడ్డి” ప్రేమ కథ తెలుసా..? వీరి పరిచయం ఎలా మొదలయ్యింది అంటే..?
తెలంగాణ వార్తలు

“రేవంత్ రెడ్డి” ప్రేమ కథ తెలుసా..? వీరి పరిచయం ఎలా మొదలయ్యింది అంటే..?

ముక్కు సూటిగా ఉంటూ, గొప్ప నాయకుడు అని పేరు తెచ్చుకొని, ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలని చేపట్టారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాలను తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం…

ఈ పోస్టాఫీసు పథకంలో మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది, వెంటనే ప్రారంభించండి.
జాతీయం వార్తలు

ఈ పోస్టాఫీసు పథకంలో మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది, వెంటనే ప్రారంభించండి.

కిసాన్ వికాస్ పత్ర పథకం మన దేశంలో ఒక బలమైన పెట్టుబడి ఎంపికగా నిలుస్తుంది, ఆర్థిక వృద్ధిని కోరుకునే వ్యక్తులకు సురక్షితమైన మార్గాన్ని అందిస్తోంది. ఈ చొరవ పెట్టుబడిదారులు 115 నెలల వ్యవధిలో తమ డబ్బును రెట్టింపు చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. 100 రూపాయల నిరాడంబరమైన మొత్తంతో ప్రారంభించి,…

శివరాజ్‌సింగ్‌ చౌహాన్ సీఎం కాలేదని మహిళల ఆవేదన..కన్నీరు పెట్టుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం
జాతీయం తెలంగాణ వార్తలు

శివరాజ్‌సింగ్‌ చౌహాన్ సీఎం కాలేదని మహిళల ఆవేదన..కన్నీరు పెట్టుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం

శివరాజ్‌సింగ్‌ అభిమానులు, మద్దతుదారులు సీఎం కాకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రధానంగా ఆయన అమలు చేసిన లాడ్లీ లక్ష్మీ యోజన పథకం మహిళా లబ్ధిదారులు శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు! తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో(assembly elections) మధ్యప్రదేశ్ లో బీజేపీ ఘనవిజయం సాధించింది. మరోసారి…

మరో మూడు రోజులు జాగ్రత్త..తెలంగాణ ప్రజలకు వాతావరణకేంద్రం వార్నింగ్..
తెలంగాణ వార్తలు

మరో మూడు రోజులు జాగ్రత్త..తెలంగాణ ప్రజలకు వాతావరణకేంద్రం వార్నింగ్..

రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు చలితీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.మూడు రోజుల తర్వాత చలి తీవ్రత సాధారణ స్థితికి రావొచ్చుని పేర్కొంది. తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. శీతాకాలంలో సాధారణ స్థాయి నుంచి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నమోకార్తీకమాసంలో కొద్దిగా ఉండే…

కడప జిల్లాలో విషాదం..మైలవరం జలాశయంలో దూకి దంపతుల ఆత్మహత్య..!
ఆంధ్రప్రదేశ్ క్రైమ్ వార్తలు

కడప జిల్లాలో విషాదం..మైలవరం జలాశయంలో దూకి దంపతుల ఆత్మహత్య..!

కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మైలవరం జలాశయంలో దూకి భార్య భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు గోవర్ధన్ హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలను మైలవరం జలాశయం ఆనకట్టపై ఉంచి వీరు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. పోలీసులు యంత్రాంగం…

ప్రభాస్ ని సరికొత్త లుక్కుతో చూపించబోతున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్
వార్తలు సినిమా సినిమా వార్తలు

ప్రభాస్ ని సరికొత్త లుక్కుతో చూపించబోతున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్" అనే సినిమా తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ ఈ విషయంలో మాత్రం…

చివరి అవకాశం.. లేదంటే పాన్‌కార్డు పనికిరాదని గుర్తుంచుకోండి..!
బిజినెస్

చివరి అవకాశం.. లేదంటే పాన్‌కార్డు పనికిరాదని గుర్తుంచుకోండి..!

మీరు ఇంకా పాన్‌కార్డుని ఆధార్‌తో లింక్ చేయకుంటే వీలైనంత త్వరగా పూర్తి చేయండి. లేదంటే పాన్‌కార్డు నిరుపయోగంగా మారుతుంది. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ మేరకు ఆదాయపు పన్ను హెచ్చరిక జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి శాశ్వత ఖాతా సంఖ్య అంటే ఆధార్‌తో…

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై నాయకుల దూషణలు
తెలంగాణ పాలిటిక్స్ వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై నాయకుల దూషణలు

మేడ్చల్ జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు దూషణలకు దిగారు. సీఎం నియోజకవర్గం మనోహరాబాద్ ఎంపీపీని అంటూ ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారో వ్యక్తి… మద్యం తాగి వాహనం నడిపారు. పోలీసులను చూసి వాహనాన్ని పక్కకు తిప్పుకోవడంతో పోలీసులు అక్కడికి…

అయ్యప్ప భక్తుల మినీ బస్సు బోల్తా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యప్ప భక్తుల మినీ బస్సు బోల్తా

నంద్యాల జిల్లాలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కానాలపల్లె మలుపు దగ్గర అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ఓ మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది…