పంత్ సెలక్షన్ పై ధవన్ క్లారిటీ
క్రీడలు వార్తలు

పంత్ సెలక్షన్ పై ధవన్ క్లారిటీ

ఛాన్స్ లు వచ్చిన ప్రతీసారి రాణిస్తున్న సంజూ శాంసన్ ని పక్కనబెట్టి, గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రిషబ్ పంత్ ని న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో ఆడించారు. ఈ విషయంలో సంజూ ఫాన్స్ తో పాటు, భారత మాజీ ఆటగాళ్లు, క్రికెట్ ఎక్స్…

జైల్లో పెడితే పెట్టుకోండి..ఏమైతది..? : ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ వార్తలు

జైల్లో పెడితే పెట్టుకోండి..ఏమైతది..? : ఎమ్మెల్సీ కవిత

లిక్కర్ స్కాంలో తనపై ఆరోపణలు రావడం బీజేపీ నీచమైన, హీనమైన రాజకీయ ఎత్తుగడలో భాగమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించారు. తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన కవిత మోడీ సర్కారు తనను జైల్లో పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చని అన్నారు. జైల్లో పెడితే ఏమైతదన్న…

అవతార్ 2.. ఆ రాష్ట్రంలో నిషేధం..
సినిమా సినిమా వార్తలు

అవతార్ 2.. ఆ రాష్ట్రంలో నిషేధం..

అవతార్ 2 సినిమాని కేరళలో నిషేధిస్తూ ఫిల్మ్ ఎగ్జిబ్యూటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ నిర్ణయం తీసుకుంది. ఈ సంచలన నిర్ణయానికి అక్కడి సినీ పరిశ్రమ, డిస్ట్రిబ్యూటర్స్ షాక్ అయ్యారు జేమ్స్ కామెరూన్ తెరకెక్కిన అవతార్ సినిమాకి 13 ఏళ్ళ తర్వాత సీక్వెల్ గా ‘అవతార్ : ది…

రోడ్డు విస్తరణలో ఇల్లు పోయిందని వ్యక్తి బలవన్మరణం
తెలంగాణ

రోడ్డు విస్తరణలో ఇల్లు పోయిందని వ్యక్తి బలవన్మరణం

రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయానని మనస్థాపానికి గురైన వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో జరిగింది. వస్త్రాల నర్సింహులు అనే వ్యక్తికి కుల్కచర్ల గేటు సమీపంలో ఇల్లు ఉంది. అయితే రోడ్డు విస్తరణ పనుల్లో ఆ ఇల్లు కాస్తా పోవడంతో కలత…

మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్.. తడిసిన వరి ధాన్యం
తెలంగాణ

మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్.. తడిసిన వరి ధాన్యం

వరంగల్ జిల్లా ఖానాపూర్ లో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో వరి ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు నేషనల్ హైవేపై ధర్నా చేపట్టారు. వరి ధాన్యాన్ని రైతులు నేషనల్ హైవేపై ఆరుబెట్టారు. నిన్న రాత్రి భగీరథ పైప్ లైన్ లీకేజ్ కావటంతో ధాన్యం మొత్తం తడిసింది. నీటి…

వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ, రోహిత్ ర్యాంకులు డౌన్
క్రీడలు

వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ, రోహిత్ ర్యాంకులు డౌన్

ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ కోహ్లీ ర్యాంకులు దిగజారాయి. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం కోహ్లీ 707 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 704 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానాన్ని దక్కించుకున్నాడు. కివీస్ సిరీస్లో రాణించిన…

పాఠశాలపై బాంబు దాడి.. 15 మంది విద్యార్థులు మృతి
ప్రపంచం

పాఠశాలపై బాంబు దాడి.. 15 మంది విద్యార్థులు మృతి

ఈ దాడిపై ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌కు చెందిన ఒక ఆఫ్గన్ అనుబంధ సంస్థ 2021 ఆగస్టులో తాలిబన్ అధికారం చేపట్టినప్పటి నుండి హింసాత్మక చర్యలకు పాల్పడుతోంది. ఐసిస్ ప్రత్యేకించి ఆఫ్గనిస్తాన్‌లోని షియా ముస్లిం మైనారిటీని…

ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు భక్తి

ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఇందులో తీసుకున్న కీలక నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 23వ తేదిన బాలాలయ పనులు ప్రారంభిస్తామని, 6 నెలల కాల…

సమంత ఆరోగ్యంపై పుకార్లు.. అసలు నిజమేంటంటే?
సినిమా సినిమా వార్తలు

సమంత ఆరోగ్యంపై పుకార్లు.. అసలు నిజమేంటంటే?

మయోసైటిస్‌ అనే కండరాల సంబంధిత వ్యాధి బారిన పడిన ఆమె ఇప్పుడే కోలుకుంటోంది. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్తుందంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో సామ్‌ ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. అయితే ఇవన్నీ వట్టి వదంతులు మాత్రమేనని ఆమె…

చైనా బిలియనీర్‌ జాక్ మా ఆచూకీ తెలిసింది.. ఆరు నెలలుగా అక్కడే
ప్రపంచం వార్తలు

చైనా బిలియనీర్‌ జాక్ మా ఆచూకీ తెలిసింది.. ఆరు నెలలుగా అక్కడే

చైనా పారిశ్రామిక దిగ్గజం, అలీబాబా కంపెనీ సహవ్యవస్థాపకుడు జాక్‌ మా ఆచూకీ తెలిసింది. గత ఆరు నెలలుగా జాక్‌ మా జపాన్‌ రాజధాని టోక్యోలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. టోక్యోలోని గింజా, మారునౌచి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత చెఫ్, భద్రతా సిబ్బందితో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. జపాన్‌ నుంచే…